అన్వేషించండి
In Pics: టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. కేటీఆర్, హరీశ్ రావు కూడా ఫ్లకార్డులు చేతబట్టి.. కనిపించని కేసీఆర్
టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
1/8

యాసంగి సాగులో వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని, ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నాలు నిర్వహిస్తోంది.
2/8

రైతుల వద్ద కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు.
Published at : 12 Nov 2021 01:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















