అన్వేషించండి
Tirumala: సెప్టెంబర్ 28 గరుడవాహన సేవ, తిరుమలలో సౌకర్యాల గురించి నేరుగా భక్తులను అడిగి తెలుసుకున్న TTD చైర్మన్, ఈవో
Tirumala News: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేరుగా భక్తులను అడిగితెలుసుకున్నారు.
Tirumala Brahmotsavalu
1/10

శుక్రవారం రాత్రి ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్లాడారు.
2/10

శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వసతి, రవాణా, కాలినడకన వచ్చే భక్తులకు TTD అందిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు.
3/10

అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని, టిటిడి అందిస్తున్న సేవలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
4/10

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
5/10

భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి వారి సూచనల మేరకు సౌకర్యాలు అందిస్తామన్నారు.
6/10

28వ తేదీ గరుడ సేవ సందర్భంగా మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులనుఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
7/10

గ్యాలరీలలో భక్తులు, పలు కళా బృందాలు టిటిడి ఛైర్మెన్, ఈవోలతో ఫోటోలు దిగారు.
8/10

image 8
9/10

భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్న టిటిడి చైర్మెన్, ఈవో
10/10

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
Published at : 27 Sep 2025 08:20 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















