అన్వేషించండి
శారదీయ నవరాత్రి పూజలో పొరపాటున కూడా ఈ పండ్లు నైవేద్యంగా సమర్పించవద్దు!
Shardiya Navratri 2025 Bhog: సెప్టెంబర్ 22న దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి రోజుకో నైవేద్యం సమర్పిస్తారు..అయితే నివేదనలో భాగంగా కొన్ని పండ్లు సమర్పించకూడదు...
Navratri 2025 Bhog
1/6

ఆశ్వయుజమాసం పాడ్యమి తిథి నుంచి శారదీయ నవరాత్రుల ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటూ తొమ్మిది రూపాలు పూజిస్తారు.
2/6

నవరాత్రిలో పూజా విధానంతో పాటు నైవేద్యానికి సంబంధించి కూడా ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ రోజుల్లో దుర్గామాతకు కొన్ని పండ్లను పొరపాటున కూడా సమర్పించకూడదని చెబుతారు
Published at : 24 Sep 2025 09:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















