అన్వేషించండి
Lok Sabha Elections 2024: ఏడో విడత పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
Lok Sabha Elections 2024 Phase 7 Updates: లోక్సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
1/8

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ బూత్లో ఓటు వేసిన తొలి ఓటర్ ఆయనే.
2/8

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు యోగి. రామ మందిర నిర్మాణం గురించి ప్రచారంలో చాలా సార్లు ప్రస్తావించారు.
Published at : 01 Jun 2024 01:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















