అన్వేషించండి

Lok Sabha Elections 2024: ఏడో విడత పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Lok Sabha Elections 2024 Phase 7 Updates: లోక్‌సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Lok Sabha Elections 2024 Phase 7 Updates: లోక్‌సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

1/8
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ బూత్‌లో ఓటు వేసిన తొలి ఓటర్ ఆయనే.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ బూత్‌లో ఓటు వేసిన తొలి ఓటర్ ఆయనే.
2/8
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు యోగి. రామ మందిర నిర్మాణం గురించి ప్రచారంలో చాలా సార్లు ప్రస్తావించారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు యోగి. రామ మందిర నిర్మాణం గురించి ప్రచారంలో చాలా సార్లు ప్రస్తావించారు.
3/8
హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతటా మోదీ వేవ్ కనిపిస్తోందని తప్పకుండా తనను ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకముందని చెప్పారు. 400 సీట్ల లక్ష్యాన్నీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కంగనా.
హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతటా మోదీ వేవ్ కనిపిస్తోందని తప్పకుండా తనను ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకముందని చెప్పారు. 400 సీట్ల లక్ష్యాన్నీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కంగనా.
4/8
మాజీ క్రికెటర్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వాన్ని మాత్రమే ఎంచుకోవాలని ఓటర్లకు సూచించారు.
మాజీ క్రికెటర్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ పంజాబ్‌లోని జలంధర్‌లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వాన్ని మాత్రమే ఎంచుకోవాలని ఓటర్లకు సూచించారు.
5/8
హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. హమీర్‌పూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అనురాగ్ ఠాకూర్. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లు బూత్‌లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. హమీర్‌పూర్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అనురాగ్ ఠాకూర్. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యేలా ఓటర్లు బూత్‌లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
6/8
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని బక్తియర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని బక్తియర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.
7/8
RJD అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నాలో ఓటు వేశారు. లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రి దేవి, కూతురు సరన్‌ లోక్‌సభ అభ్యర్థి రోహిణి ఆచార్య ఈ విడతలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
RJD అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నాలో ఓటు వేశారు. లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రి దేవి, కూతురు సరన్‌ లోక్‌సభ అభ్యర్థి రోహిణి ఆచార్య ఈ విడతలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
8/8
పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గంలోని లఖ్‌నౌర్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేసే ప్రతి ఓటు దేశానికి మార్గనిర్దేశం చేస్తుందని వెల్లడించారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలు పంచుకోవాలని కోరారు. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గంలోని లఖ్‌నౌర్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేసే ప్రతి ఓటు దేశానికి మార్గనిర్దేశం చేస్తుందని వెల్లడించారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాలు పంచుకోవాలని కోరారు. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

న్యూస్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ABP Desam Top 10, 9 August 2026:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 9 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget