అన్వేషించండి

Malabar- 21: మలబార్ 21 సముద్ర విన్యాసాలకు రెడీ.. గువామ్‌కు చేరుకున్న భారత్ నౌకలు

మలబార్ 21 నౌకాదళ విన్యాసాలు

1/3
బంగాళాఖాతంలో నాలుగు దేశాల మధ్య జరగనున్న మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళాలు సిద్ధమయ్యాయి. శివాలిక్, కాడ్మాట్ అనే రెండు నౌకలు ఇప్పటికే అమెరికాలోని ద్వీప భూభాగమైన గువామ్‌కు చేరుకున్నాయి. శివాలిక్, కాడ్మాట్ నౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐఎన్ఎస్ శివాలిక్‌కు కెప్టెన్ కపిల్ మెహతా, ఐఎన్‌ఎస్ కాడ్మాట్‌కు కమాండర్ ఆర్‌కే మహారాణా నాయకత్వం వహిస్తున్నారు.
బంగాళాఖాతంలో నాలుగు దేశాల మధ్య జరగనున్న మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళాలు సిద్ధమయ్యాయి. శివాలిక్, కాడ్మాట్ అనే రెండు నౌకలు ఇప్పటికే అమెరికాలోని ద్వీప భూభాగమైన గువామ్‌కు చేరుకున్నాయి. శివాలిక్, కాడ్మాట్ నౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐఎన్ఎస్ శివాలిక్‌కు కెప్టెన్ కపిల్ మెహతా, ఐఎన్‌ఎస్ కాడ్మాట్‌కు కమాండర్ ఆర్‌కే మహారాణా నాయకత్వం వహిస్తున్నారు.
2/3
ఈ రెండు నౌకలలో పలు ఆయుధాలు, సెన్సార్‌లు ఉన్నాయి. ఇవి మల్టీ రోల్ హెలికాప్టర్‌లను తీసుకెళ్లగలవు. భారతదేశ యుద్ధనౌక నిర్మాణ సామర్ధ్యాల పెరుగుదలను సూచికలుగా ఇవి విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొంటాయి.
ఈ రెండు నౌకలలో పలు ఆయుధాలు, సెన్సార్‌లు ఉన్నాయి. ఇవి మల్టీ రోల్ హెలికాప్టర్‌లను తీసుకెళ్లగలవు. భారతదేశ యుద్ధనౌక నిర్మాణ సామర్ధ్యాల పెరుగుదలను సూచికలుగా ఇవి విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొంటాయి.
3/3
భారత్, అమెరికా మధ్య నౌకాదళ విన్యాసాలకు సంబంధించి 1992లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా మలబార్ సిరీస్ పేరిట సముద్ర విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఆగస్టు 26వ తేదీ నుంచి 29 వరకు మలబార్- 21 నౌకాదళ విన్యాసాలు జరుగుతాయి. సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మలబార్ నౌకాదళ విన్యాసాలు తోడ్పడతాయి.
భారత్, అమెరికా మధ్య నౌకాదళ విన్యాసాలకు సంబంధించి 1992లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా మలబార్ సిరీస్ పేరిట సముద్ర విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఆగస్టు 26వ తేదీ నుంచి 29 వరకు మలబార్- 21 నౌకాదళ విన్యాసాలు జరుగుతాయి. సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మలబార్ నౌకాదళ విన్యాసాలు తోడ్పడతాయి.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget