అన్వేషించండి
Gujarat Election 2022: 'ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుందాం'- ఓటేసిన మోదీ
Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

(Image Source: ANI)
1/7

రాణిప్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో మోదీ ఓటు వేశారు.
2/7

ప్రస్తుతం గుజరాత్లో రెండో విడత పోలింగ్ జరుగుతోంది.
3/7

ఓటు వేసిన తర్వాత ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.
4/7

ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారని మోదీ అన్నారు.
5/7

ఇందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని మోదీ అన్నారు.
6/7

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని మోదీ అభినందించారు.
7/7

ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. (All Image Source: ANI)
Published at : 05 Dec 2022 10:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion