అన్వేషించండి
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో బాలీవుడ్ బ్యూటీ- రాహుల్తో అడుగులేసిన రియా సేన్
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.

(Image Source: Twitter)
1/6

ఈ యాత్రలో ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.
2/6

మహారాష్ట్రలో సాగుతోన్న జోడో యాత్రలో నటి రియా సేన్ పాల్గొన్నారు.
3/6

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె అడుగులు వేశారు.
4/6

అకోలాలో రియా సేన్.. రాహుల్ గాంధీని కలిశారు.
5/6

రియా సేన్ కంటే ముందు నవంబర్ 2న రాహుల్ గాంధీ యాత్రలో నటి పూజా భట్ కూడా పాల్గొన్నారు.
6/6

రియాసేన్.. రాహుల్ గాంధీతో కలిసి నడిచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 17 Nov 2022 04:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion