అన్వేషించండి
In Pics : తిరుమలకు చేరుకున్న శ్రీవిల్లి పుత్తూరు మాలలు, గరుడసేవ నాడు శ్రీవారికి అలంకరణ
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి మాలలు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నాయి.
తిరుమలకు శ్రీవిల్లి పుత్తూరు మాలల
1/8

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి మాలలు శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నాయి.
2/8

ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Published at : 30 Sep 2022 07:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















