అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Pawan Kalyan: ఎన్నికల్లో నెగ్గాక పెద్ద ఊరేగింపు చేయాలన్నారు, కానీ మంచి పని కోసం వెయిట్ చేశా: పవన్ కళ్యాణ్

AP Deputy CM Pawan Kalyan | తమది సాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పింఛన్లు పంపిణీ చేశారు.

AP Deputy CM Pawan Kalyan | తమది సాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పింఛన్లు పంపిణీ చేశారు.

పింఛన్లు పంపిణీ చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

1/12
వందకు వంద స్ట్రయిక్ రేటు ఇవ్వాలని కోరితే, ప్రజలు జనసేన పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను బలమైన సంకల్పంతో ఎన్నికలకు రాగా జనసేనను వంద శాతం విశ్వసించారని చెప్పారు.
వందకు వంద స్ట్రయిక్ రేటు ఇవ్వాలని కోరితే, ప్రజలు జనసేన పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను బలమైన సంకల్పంతో ఎన్నికలకు రాగా జనసేనను వంద శాతం విశ్వసించారని చెప్పారు.
2/12
100 శాతం గ్రామాలకు పూర్తిస్థాయి రక్షిత మంచినీటి పథకం అమలైన రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. ప్రతి ఇంటికి లోటు లేకుండా నీరు అందాలి. ప్రతి ఒక్కరి గొంతు తడవాలి. కాలుష్యం లేని నీళ్లు అందిస్తూ ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి అన్నదే లక్ష్యమన్నారు జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్
100 శాతం గ్రామాలకు పూర్తిస్థాయి రక్షిత మంచినీటి పథకం అమలైన రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం. ప్రతి ఇంటికి లోటు లేకుండా నీరు అందాలి. ప్రతి ఒక్కరి గొంతు తడవాలి. కాలుష్యం లేని నీళ్లు అందిస్తూ ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి అన్నదే లక్ష్యమన్నారు జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్
3/12
పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.  ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఇప్పు పూర్తిగా పాలనపారమైన సవాళ్లపై ఫోకస్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసింది. వాటిని గాడిలోపెట్టేందుకు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలులో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఇప్పు పూర్తిగా పాలనపారమైన సవాళ్లపై ఫోకస్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసింది. వాటిని గాడిలోపెట్టేందుకు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
4/12
రూ.3 వేలు ఉన్న అవ్వాతాతల పింఛనును రూ.4 వేలు చేసి అందిస్తున్నాం. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. గత 3 నెలలకు సంబధించిన రూ.3 వేలు కలిపి ఒకేసారి రూ.7 వేలు పింఛను అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రూ.3 వేలు ఉన్న అవ్వాతాతల పింఛనును రూ.4 వేలు చేసి అందిస్తున్నాం. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. గత 3 నెలలకు సంబధించిన రూ.3 వేలు కలిపి ఒకేసారి రూ.7 వేలు పింఛను అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
5/12
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకి చెందిన దివ్యాంగురాలు మేడిశెట్టి నాగమణికి పవన్ కళ్యాణ్ మొదటి పింఛను స్వయంగా అందించారు. అనంతరం పెన్షనర్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకి చెందిన దివ్యాంగురాలు మేడిశెట్టి నాగమణికి పవన్ కళ్యాణ్ మొదటి పింఛను స్వయంగా అందించారు. అనంతరం పెన్షనర్లతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
6/12
నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. విజయంతో పెద్ద ఊరేగింపు నిర్వహించాలని చాలామంది చెప్పారని.. అయితే మంచి పనితో మీ ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలనే పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు.
నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. విజయంతో పెద్ద ఊరేగింపు నిర్వహించాలని చాలామంది చెప్పారని.. అయితే మంచి పనితో మీ ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలనే పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు.
7/12
తాను ప్రతి నిమిషం రాష్ట్ర శ్రేయస్సు కోసం, క్షేమం కోసం పని చేస్తానని.. ఉపాధి అవకాశాలు, సాగునీటి కాలువల పూడిక తీతలు, రక్షిత మంచినీరు అందించి ప్రజలకు దగ్గర కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
తాను ప్రతి నిమిషం రాష్ట్ర శ్రేయస్సు కోసం, క్షేమం కోసం పని చేస్తానని.. ఉపాధి అవకాశాలు, సాగునీటి కాలువల పూడిక తీతలు, రక్షిత మంచినీరు అందించి ప్రజలకు దగ్గర కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
8/12
పంచాయతీరాజ్ శాఖ విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటుంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయి, ఎలా దారి మళ్లించారో అంతుపట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోస్తామన్నారు.
పంచాయతీరాజ్ శాఖ విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటుంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయి, ఎలా దారి మళ్లించారో అంతుపట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోస్తామన్నారు.
9/12
వాలంటీర్లు లేకపోతే ఏపీలో పింఛన్ల పంపిణీ అసాధ్యమని వైసీపీ హయాంలో చెప్పారని.. నేడు వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వాలంటీర్లు లేకపోతే ఏపీలో పింఛన్ల పంపిణీ అసాధ్యమని వైసీపీ హయాంలో చెప్పారని.. నేడు వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
10/12
కొందరు వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకునేవారని, ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రంలోగా పింఛన్ల పంపిణీ పూర్తవ్వకపోతే, మరుసటి రోజు పూర్తి చేస్తామన్నారు.
కొందరు వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకునేవారని, ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రంలోగా పింఛన్ల పంపిణీ పూర్తవ్వకపోతే, మరుసటి రోజు పూర్తి చేస్తామన్నారు.
11/12
రోడ్లు వేయాలని చూస్తే నిధులేవీ లేవు. ప్రజలకు ఖర్చు చేయాల్సిన ప్రతి పైసా ఎక్కడికి పోయిందో తెలియాలని అధికారులను సుదీర్ఘంగా సమీక్షలు చేసి పూర్తి వివరాలు అడుగుతున్నట్లు చెప్పారు. ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.
రోడ్లు వేయాలని చూస్తే నిధులేవీ లేవు. ప్రజలకు ఖర్చు చేయాల్సిన ప్రతి పైసా ఎక్కడికి పోయిందో తెలియాలని అధికారులను సుదీర్ఘంగా సమీక్షలు చేసి పూర్తి వివరాలు అడుగుతున్నట్లు చెప్పారు. ప్రజలకు నిజానిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు.
12/12
ఏపీలో అధికారంలో ఉన్నది సాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికితీసి ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందన్నారు.
ఏపీలో అధికారంలో ఉన్నది సాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికితీసి ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందన్నారు.

రాజమండ్రి ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ఓటమికి 5 కారణాలు!
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Love OTP Review - 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Akhanda 2 First Song: 'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
'అఖండ 2' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్... పూనకాలు తెప్పించేలా బాలకృష్ణ - తమన్ పాట
Embed widget