అన్వేషించండి
Nadu Nedu Phase 2: ఉపాధ్యాయుడిలా బోర్డుపై రాసిన సీఎం జగన్.. థాంక్యూ జగన్ మామ అని చెప్పిన విద్యార్థులు
నాడు నేడు పనులకు శ్రీకారం
1/7

పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరంలో మొదటి విడత ‘నాడు-నేడు’తో ఆధునికరించిన పాఠశాలలను విద్యార్థులకు అంకితమిచ్చారు.
2/7

జగనన్న విద్యాకానుక’ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు జగన్.
Published at : 16 Aug 2021 10:45 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















