అన్వేషించండి
TDP Janasena News: జగన్ చేతిలో చిప్ప పట్టుకొని పోతాడు, మేం చేసి చూపిస్తాం - తణుకు సభలో చంద్రబాబు వార్నింగ్
AP Elections 2024: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ - జనసేన కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇందులో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ జగన్ పాలనను భూస్తాపితం చేస్తామని అన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్
1/9

తణుకు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్నారు.
2/9

మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీని, జగన్ని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు అన్నారు. తనకు అనుభవం ఉందని.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని చంద్రబాబు మాట్లాడారు
Published at : 10 Apr 2024 08:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















