అన్వేషించండి

TDP Janasena News: జగన్ చేతిలో చిప్ప పట్టుకొని పోతాడు, మేం చేసి చూపిస్తాం - తణుకు సభలో చంద్రబాబు వార్నింగ్

AP Elections 2024: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ - జనసేన కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇందులో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ జగన్ పాలనను భూస్తాపితం చేస్తామని అన్నారు.

AP Elections 2024: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ - జనసేన కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇందులో ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ జగన్ పాలనను భూస్తాపితం చేస్తామని అన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్

1/9
తణుకు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్నారు.
తణుకు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్నారు.
2/9
మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు అన్నారు. తనకు అనుభవం ఉందని.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని చంద్రబాబు మాట్లాడారు
మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేస్తామని చంద్రబాబు అన్నారు. తనకు అనుభవం ఉందని.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని చంద్రబాబు మాట్లాడారు
3/9
తమ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అని.. జగన్ చీకటి పాలనను పారద్రోలడానికి ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే తాము చేతులు కలిపామని చెప్పారు. ఈ విషయం తనకు మొదట ప్రతిపాదించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నారు.
తమ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అని.. జగన్ చీకటి పాలనను పారద్రోలడానికి ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే తాము చేతులు కలిపామని చెప్పారు. ఈ విషయం తనకు మొదట ప్రతిపాదించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు అన్నారు.
4/9
యువత కన్నెర్ర చేస్తే జగన్ మోహన్ రెడ్డి లండన్ కు పారిపోతాడు. జగన్ చేతిలో చిప్ఫ పట్టుకుని ఎటు పోతాడో నేను అప్పుడే చెప్పను.. పవన్ కళ్యాణ్, నేను కలిసి అది చేసి చూపిస్తాం. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మేం తొలి సంతకం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
యువత కన్నెర్ర చేస్తే జగన్ మోహన్ రెడ్డి లండన్ కు పారిపోతాడు. జగన్ చేతిలో చిప్ఫ పట్టుకుని ఎటు పోతాడో నేను అప్పుడే చెప్పను.. పవన్ కళ్యాణ్, నేను కలిసి అది చేసి చూపిస్తాం. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మేం తొలి సంతకం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
5/9
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని అన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని అన్నారు.
6/9
అలాంటి వ్యక్తి అనుభవం ఏపీ రాష్ట్రానికి అవసరం అని.. ఆంధ్రా యువత భవిష్యత్తు బాగుండాలనే తాను కొంత వెనక్కి తగ్గానని అన్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తనకు తెలుసు అని పవన్ కల్యాన్ మాట్లాడారు.
అలాంటి వ్యక్తి అనుభవం ఏపీ రాష్ట్రానికి అవసరం అని.. ఆంధ్రా యువత భవిష్యత్తు బాగుండాలనే తాను కొంత వెనక్కి తగ్గానని అన్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తనకు తెలుసు అని పవన్ కల్యాన్ మాట్లాడారు.
7/9
పంట ధాన్యంలో మొలకలు వచ్చాయని రైతులు ఏడుస్తుంటే.. స్థానిక మంత్రి ఒకరు బూతులు తిట్టిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు.
పంట ధాన్యంలో మొలకలు వచ్చాయని రైతులు ఏడుస్తుంటే.. స్థానిక మంత్రి ఒకరు బూతులు తిట్టిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు.
8/9
ఆ సమయంలో జనసైనికుల ఒంటిపై పడ్డ దెబ్బలను తాను మర్చిపోలేదని అన్నారు. జగన్‌ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు మరికొద్ది రోజుల్లోనే వస్తాయని అన్నారు.
ఆ సమయంలో జనసైనికుల ఒంటిపై పడ్డ దెబ్బలను తాను మర్చిపోలేదని అన్నారు. జగన్‌ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు మరికొద్ది రోజుల్లోనే వస్తాయని అన్నారు.
9/9
పోలీసులకు కూడా జగన్ అన్యాయం చేశాడని పవన్ విమర్శించారు. 70 వేల పోలీసు కుటుంబాలకు టీఏ, డీఏలు, సరెండర్‌ లీవ్స్‌ ఇవ్వలేదని.. వారి శ్రమను జగన్ దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
పోలీసులకు కూడా జగన్ అన్యాయం చేశాడని పవన్ విమర్శించారు. 70 వేల పోలీసు కుటుంబాలకు టీఏ, డీఏలు, సరెండర్‌ లీవ్స్‌ ఇవ్వలేదని.. వారి శ్రమను జగన్ దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
CBSE Exams: సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.