అన్వేషించండి
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఈఆటోలు- జెండా ఊపి ప్రారంభించిన సీఎం
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఈ ఆటోలను ప్రారంభించారు సీఎం జగన్.

మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఈఆటోలు- జెండా ఊపి ప్రారంభించిన సీఎం
1/15

మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఈఆటోలు
2/15

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భారీ ఎత్తున ఈ ఆటోల ప్రారంభోత్సవం
3/15

జెండా ఊపి ఈ ఆటోలను ప్రారంభిస్తున్న సీఎం జగన్
4/15

36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఈ ఆటోల కొనుగోలు
5/15

రూ. 4.10 లక్షల విలువ చేసే 500 కేజీల సామర్థ్యం గల 516 ఈ- ఆటోల పంపిణీ..
6/15

ఈ ఆటోల ప్రారంభోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళి
7/15

ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలలో వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టుల ప్రారంభం
8/15

మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ "ఈ- ఆటోల" డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం..
9/15

త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు
10/15

రూ. 157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గారేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్న ప్రభుత్వం
11/15

లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీలలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (FSTP) ఏర్పాటు
12/15

71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు
13/15

రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నది సీఎం జగన్ ధృడ సంకల్పం
14/15

భారీ ఎత్తున బారులు తీరిన ఆటోలు
15/15

గ్రామాలకు బయలు
Published at : 08 Jun 2023 11:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion