అన్వేషించండి

Year Ender 2022: 2022లో బాగా గుర్తుండిపోయిన సంఘటనలివే, మొదటి రోజే విషాదం

Goodbye 2022: ఈ ఏడాదిలో గుర్తుండిపోయే సంఘటనలు ఎన్నో జరిగాయి.

Goodbye 2022:

వెల్‌కమ్‌  2023

మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. సరికొత్త ఆశలతో 2023కి వెల్‌కమ్ చెప్పేందుకు అంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో మార్పులొచ్చాయి. మరెన్నో గుర్తుపెట్టుకునే సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని మంచివి ఉన్నాయి. మరికొన్ని బాధ పెట్టినవీ ఉన్నాయి. ఆ కీలక సంఘటనలేంటో ఓ సారి గుర్తు చేసుకుందాం. 

Biggest Events of 2022

1. 2022ని చాలా హుషారుగా మొదలు పెట్టిన తొలి రోజే...అంటే జనవరి 1వ తేదీనే అందరినీ బాధ పెట్టే సంఘటన జరిగింది. కొత్త ఏడాదిలో శుభారంభం కోసం మాతా వైష్ణోదేవి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. ఆ సమయంలోనే కొందరు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడం వల్ల సిబ్బంది వాళ్లను కంట్రోల్ చేయలేకపోయింది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ చేదు వార్త కలిచి వేసింది. 

2. ఆ తరవాత ఫిబ్రవరిలోనూ ఈ విషాదం కొనసాగింది. భారతరత్న, గానకోకిల లతా మంగేష్కర్ (92) ఫిబ్రవరి 6వ తేదీన తుదిశ్వాస విడిచారు. సంగీత సామ్రాజ్యంలో మహారాణిగా వెలుగొందిన ఆమె మరణం ఎంతో మంది అభిమానులను కంటతడి పెట్టించింది. ముంబయిలోని 
ఆసుపత్రిలో చాలా రోజుల పాటు అనారోగ్యంతో పోరాడి చివరకు కన్నుమూశారు లతాజీ. సంగీతాభిమానులకు ఈ ఏడాదిని ఓ చేదు జ్ఞాపకంగా మిగిల్చి వెళ్లారు. 

3.ఇక రాజకీయాల పరంగా చూస్తే...ఈ ఏడాది అన్ని పార్టీలకు అత్యంక కీలకమైంది. ఏడాది మొదట్లోనే మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికల యుద్దం చాలా ఉత్కంఠగా సాగింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, 
మణిపూర్‌లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చి తన బలాన్ని నిరూపించుకుంది. ఒక్క పంజాబ్‌లో మాత్రం ఆప్‌ విజయ కేతనం ఎగరేసింది. బీజేపీ విజయ ప్రస్థానంలో 2022 గుర్తుంచుకోదగిందే. ఇక ఇటీవల గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఎన్నికలు జరగ్గా...గుజరాత్‌లో బంపర్
మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ వశమైంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్‌కు...ఈ విజయం కాస్త ఊతమిచ్చింది. 

4. రాజకీయాల్లోనే మరో కీలక పరిణామమూ చోటు చేసుకుంది. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 24 ఏళ్ల తరవాత ఈ అరుదైన ఘనత సాధించారు మల్లికార్జున్ ఖర్గే. ఎన్నో నాటకీయ పరిణామాల తరవాత శశిథరూర్, ఖర్గే మధ్య అధ్యక్ష పోటీ జరగ్గా...ఆ పదవి ఖర్గేను వరించింది. దళిత వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గేను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం ద్వారా కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాంగ్రెస్. కాకపోతే...అది పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతుందనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్‌లో ఘోర పరాభవం చవి చూసింది కాంగ్రెస్. అయితే...ఇప్పుడిప్పుడే ప్రియాంక గాంధీ, ఖర్గే నేతృత్వంలో బలోపేతమ య్యేందుకు ప్రయత్నిస్తోంది. 

5. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...శ్రద్ధ హత్య కేసు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో సహజీవనం చేసి...చివరకు ఆ వ్యక్తి చేతుల్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది శ్రద్ధ. ప్రస్తుతం విచారణ వేగంగా కొనసాగుతోంది. 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Advertisement

వీడియోలు

Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Case against Aare Shyamala: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం - ఫేక్ ప్రచారంపై యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసులు
CM Revanth Reddy: ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
ఎకరానికి రూ.10వేలు, చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు - వరద బాధితులకు సీఎం రేవంత్ పరిహారం
Deputy CM Pawan Kalyan: తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
తుపాను బాధితులకు ఉదారంగా సాయం అందాలి - అంచనాలు పక్కాగా ఉండాలి - అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Allu Sirish Nayanika : ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ఘనంగా అల్లు శిరీష్ నయనిక ఎంగేజ్మెంట్ - కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా వేడుక
ICC Women's World Cup 2025: జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి కారణం అదే! మానసికంగా కుంగదీస్తున్న వివాదాలకు బ్యాట్‌తో సమాధానం!
Second Hand Car Buying Tips పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
పాత కారు కొనే ముందు ఈ 3 విషయాలు తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
No Nut November : నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
నవంబర్ స్పెషల్ NNN... అబ్బాయిలు ఇది ఫాలో అయితే కలిగే లాభాలేంటి? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
Embed widget