అన్వేషించండి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, ప్రచారాన్ని మొదలు పెట్టిన జో బైడెన్

మరోసారి పోటీ చేయడంపై అనేక సందేహాలు నెలకొన్నవేళ జో బైడెన్ కీలక ప్రకటన చేశారు.

అనేక సందేహాల మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని జో బైడెన్ మంగళవారం (ఏప్రిల్ 25 ) ప్రకటించారు. వైట్‌హౌస్‌ బయట వెలుపల హింసాత్మక ప్రదర్శనకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి తన మనసులో మాట చెప్పారు.  

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి తరానికి ఒక అవకాశం వస్తుంది. , ప్రాథమిక స్వేచ్చ కోసం నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయం వచ్చిందని భావిస్తున్నాను అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ ప్రకటన విడుదల చేశారు.  మాతో చేరండి అంటూ అమెరికా ప్రజలను అభ్యర్థిస్తూ బైడెన్ తన ఎన్నికల ప్రచార బృందాన్ని ప్రకటించారు.

బైడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వైట్ హౌస్ సీనియర్ అధికారి, దీర్ఘకాలిక డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త జూలీ చావెజ్ రోడ్రిగ్జ్‌ను మళ్లీ ఎంచుకున్నారని యుఎస్ మీడియా తెలిపింది. అంతకుముందు, సోమవారం (ఏప్రిల్ 24) జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రకటన ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. అది జరిగిన 24 గంటల్లోనే ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. 

'నేను, జో బైడెన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం- కమలా హారిస్‌ 

తాను మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని జో బైడెన్ ప్రకటించిన తర్వాత, 58 ఏళ్ల కమలా హారిస్ కూడా ఉపాధ్యక్ష రేసులో తిరిగి పాల్గొంటానని చెప్పారు. మూడేళ్ల క్రితం కమలా హారిస్ ఆఫ్రికన్-అమెరికన్, ఆసియన్-అమెరికన్ సంతతికి చెందిన తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె ట్వీట్ చేశారు. 'అమెరికన్లుగా మేం స్వేచ్ఛ, అర్హతలను నమ్ముతాం. దాని కోసం పోరాడాలనే మా ఆకాంక్ష ఎంత శక్తివంతమైనదో మన ప్రజాస్వామ్యం కూడా అంతే శక్తివంతంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. అందుకే జో బైడెన్, నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. అని ట్వీట్ చేశారు. 

ట్రంప్ కూడా రంగంలోకి దిగారు.
గతంలో పతాక శీర్షికల్లో నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని 2022 నవంబర్‌లోనే ప్రకటించారు. అమెరికా తదుపరి అధ్యక్షుడి ఎన్నిక నవంబర్ 5, 2024న జరగనుంది. 

జో బిడెన్ ఎన్నికల్లో నిలబడేది కూడా సందేహాస్పదంగా ఉంది. ప్రస్తుతానికి ఆయనకు ఉన్న ప్రజాదరణ బాగా తగ్గింది. బిడెన్ పేరుపై పార్టీలో ఏకాభిప్రాయం లేదని అమెరికన్ మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.