అన్వేషించండి

Afghanistan: త్వరలోనే ఆప్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం.. తాలిబన్ ప్రతినిధి ప్రకటన

ఆప్ఖనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

కాబూల్‌ను ఆక్రమించుకున్న వారం రోజుల తర్వాత తాలిబన్లు కీలక ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యుద్ద వాతావరణ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడంతోపాటు ప్రజల్లో నెలకొని ఉన్న భయాలను తొలగించి వారి రక్షణ కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 

తాలిబన్ అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్దీన్ కొత్తప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన  విడుదల చేశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చలు సాగుతున్నాయని .. ఆప్ఘనిస్థాన్ రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నామన్నారు. అతి త్వరలోనే ఆప్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం చూస్తారని అన్నారు. 

తమ రాజకీయ పార్టీల లీడర్లు కాబుల్‌లో సమావేశమయ్యారని.. అందరి ఆలోచనలు తీసుకున్న తర్వాత ఓ నిర్ణయం వెలువడుతుందన్నారు. ఇప్పటికే తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరదార్‌ కాబుల్ చేరుకున్నారు. ఆయన ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 


శనివారం మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయితో కలిసి కొంతమంది రాజకీయ నాయకులు కలిసి చర్చించారు. హై కౌన్సిల్ ఫర్‌ నేషనల్‌ రీకాన్సిలేషన్  (హెచ్‌ సీఎన్‌ ఆర్‌) హెడ్‌ అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల్లో నెలకొన్న భయాలు తొలగించడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనే చర్చల ఫోకస్ ఉన్నట్టు తాలిబన్లు చెప్పినట్టు టోలో న్యూస్ రిపోర్టు చేసింది. అబ్దుల్లా అబ్దుల్లా ఫేస్‌బుక్ పోస్టు కూడా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. 

మరోవైపు తాలిబన్‌ల ధాటికి  ఆప్ఘనిస్థాన్‌లో ప్రధాన నగరాలన్నీ వారి వశమయ్యాయి. కానీ పంజ్‌షీర్‌ వ్యాలీ మాత్రం హస్తగం కాలేదు. దీన్ని ఆక్రమించుకోవడానికి తాలిబన్లు వస్తే మాత్రం దగీటుగా ఎదుర్కొమంటున్నారు అక్కడి ప్రజలు. 

పంజ్‌షిర్‌కు ముప్పు

కాబూల్‌కు ఉత్తరాన ఉన్న హిందూకుష్ పర్వశ్రేణుల్లో ఈ పంజ్‌షీర్ ఉంది. దీన్ని అహ్మద్‌ షా మౌసద్‌ ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వచ్చారు. ఆయన 2001లో చనిపోయారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అహ్మద్‌ షా మసూద్‌, అమ్రుల్లా సాలేతో కలిసి దీన్ని కాపాడుతూ వస్తున్నారు. 

ఎదుర్కొంటామంటున్న పంజ్‌షిర్‌ అధికారులు

తమ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితల్లో కూడా తాలిబన్ల హస్తగతం కానివ్వబోమని చెబుతున్నారు అహ్మద్‌షా మసూద్. తన తండ్రి చూపిన పోరాట పటిమను చూపేందుకు తామంతీ సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. నిఘా వర్గాలను అప్రమత్తం చేసిన సాలే.. వారి కదలికలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లును తమ ప్రాంతంలో అడుగుపెట్టబోమంటున్నారాయన. నిపుణులు మాత్రం పంజ్‌షీర్‌కు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.  

ALSO READ:తాలిబన్ల నెక్ట్స్ టార్గెట్ అదే.. పంజ్‌షిర్ వైపు వందలాదిగా తరలుతోన్న వైనం..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget