అన్వేషించండి

Pak Bans ABP News: ఏబీపీ న్యూస్ ఫేస్‌బుక్ బ్యాన్ చేసిన పాక్.. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిజాలంటే వణుకు

ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భయభ్రాంతులలో ఉంది. ఎబిపి న్యూస్ నిజం బయటపెట్టినందుకు పాకిస్తాన్ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయించింది.

Operation Sindoor: భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. భారత్‌ను ధైర్యంగా దెబ్బకొట్టామని చెప్పుకునేందుకు ఫేక్ ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేస్తోంది. మరోవైపు భారత సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొని ఫైటర్ జెట్లను, క్షిపణులను విజయవంతంగా పేల్చివేశామని పాక్ కట్టు కథలు చెప్పి ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలు అవుతోంది. అయినా పాకిస్తాన్ వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు.

పహల్గాం దాడి నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు నిజాయితీగా, పాదర్శకంగా కథనాలు ఇస్తున్న ఏబీపీ న్యూస్ పై పాకిస్తాన్ నిషేధం విధించింది. పాక్ చేస్తున్న దుష్ప్రచారంతో పాటు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, కథనాలు యథాతథంగా రిపోర్ట్ చేస్తున్న ఏబీపీ న్యూస్ ఫేస్‌బుక్ పేజీని పాకిస్తాన్ బ్లాక్ చేయించింది. పాకిస్థాన్‌లో ఏబీపీ న్యూస్ ఫేస్ బుక్ పేజీని అక్కడి ప్రజలు చూడకుండా బ్లాక్ చేసింది.

ఏబీపీ న్యూస్ మే 2న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం గురించి 2 కథనాలను పోస్ట్ చేసింది. ఆ కథనంలో సైన్యం యుద్ధ విమానాల గురించి ఉంది. వాయుసేన తన యుద్ధ విమానాలను గంగా ఎక్స్‌ప్రెస్‌వేలో   సిద్ధంగా ఉంచి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యొక్క ఈ శక్తి ప్రదర్శన పాకిస్థాన్‌ను మరింత ఒత్తిడికి గురిచేసింది.  ఏబీపీ న్యూస్ ఈ వార్తను చాలా సరిగ్గా ప్రదర్శించింది. మరో కథనంలో ఎయిర్ స్టైక్స్ గురించి రిపోర్ట్ చేసింది. దాంతో పాకిస్థాన్ ఈ రెండు పోస్ట్‌లను ముందుగా బ్లాక్ చేయించింది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఏపీబీ ఫేస్‌బుక్ పేజీని కూడా బ్లాక్ చేయించింది.


Pak Bans ABP News: ఏబీపీ న్యూస్ ఫేస్‌బుక్ బ్యాన్ చేసిన పాక్.. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిజాలంటే వణుకు

ఏబీపీ న్యూస్ వార్తకు భయపడిన పాకిస్థాన్ 

పాకిస్థాన్ వక్రబుద్ధి మారలేదు. ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ దాడులు చేయడం అనవాయితీగా చేసుకుంది. తాము ఉగ్రవాదుల వల్ల నష్టపోయాం అంటూనే.. ఓ పాక్ మంత్రి తాము టెర్రరిస్టులకు ఫండింగ్ చేశామంటారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాతి నుంచి ఆపరేషన్ సింధూర్‌ వరకు ఏపీబీ న్యూస్ తన నిజాయితీని ప్రదర్శించింది. జాతీయ భద్రత, దేశ సమగ్రతను చాటేలా కథనాలు ప్రచురించడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఏబీపీ న్యూస్ నిజాలకు భయపడి పేజీని బ్లాక్ చేపించింది. 


Pak Bans ABP News: ఏబీపీ న్యూస్ ఫేస్‌బుక్ బ్యాన్ చేసిన పాక్.. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిజాలంటే వణుకు

భారతదేశం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది

భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాటాక చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ లో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసింది. దీనిలో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ సైన్యం సిబ్బంది మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు. పాకిస్థాన్ ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తూ వచ్చినట్లు నటిస్తూనే ప్రపంచానికి అడ్డంగా దొరికపోయింది. .

 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget