అన్వేషించండి

Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు మరణశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

Hasina sentenced to death: బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్  సంచలన తీర్పు చెప్పింది.    మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వం లేకుండా ప్రయత్నించారని  మరణశిక్ష విధించింది. 2009 నుండి 2024 వరకు 15 సంవత్సరాల పాలనలో ఆమె నాయకత్వంలో మారణహోమం జరిగిందని ఐసీటీ నిర్దారించింది. జరిగిన 2024 జులై-ఆగస్టు విద్యార్థి-నేతృత్వంలోని విస్తృత నిరసనల సమయంలో 1,400 మంది పైగా మరణాలకు కారణమయ్యారని తెలిపింది.  వీటన్నింటికీ ఆమె  బాధ్యురాలని  బాధ్యత వహించాలని కోర్టు తీర్పు పేర్కొంది. ఈ తీర్పు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మలుపుగా మారింది. 

షేక్ హసీనా, ఆవారి లీగ్ పార్టీ అధ్యక్షురాలు. బంగ్లాదేశ్‌లో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరు 2024 ఆగస్టు 5న  అల్లర్లు,  తీవ్ర ప్రతిఘటనలు ,  సైనిక జోక్యంతో రాజీనామా చేసి దేశం నుంచి  వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.  ప్రభుతవం కూలిపోవడానికి ముందు జరిగిన ఆదోళనలపై  వందలాది అరెస్టులు, హత్యలు ,  మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఈ కేసును ICT   2024 ఆగస్టు చివర్లో విచారణకు తీసుకుంది. నిజానికి ఈ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసింది  1971 యుద్ధ అపరాధాలకు సంబంధించినది.  కానీ  హసీనా పాలనలోని ఇటీవలి సంఘటనలపై దృష్టి సారించింది. ఆరోపణలలో రాష్ట్ర సైనిక దళాలను ఉపయోగించి  ఆందోళన చేసిన వారిపై ఆకస్మిక దాడులు, మీడియా సెన్సర్‌షిప్,  రహస్య దాడులు చేశారని  ఆరోపించారు. అయితే హసీనా తన పాలనను "ప్రజాస్వామ్య పునరుద్ధరణ"గా వర్ణించారు, కానీ ఆమె తరపు సాక్ష్యాలు "అసంపూర్తి , అబద్దాలని" అని కోర్టు గుర్తించింది.

ఢాకాలోని హై-సెక్యూరిటీ కోర్టులో. రాజధాని వ్యాప్తంగా భద్రతా బలగాలు మొబైల్ పెట్రోలింగ్‌ల మధ్య తీర్పు ప్రకటించారు.ఈ విచారణకు హసీనా వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు,   ప్రాసిక్యూటర్లు ముఖ్య సాక్ష్యాలను సమర్పించారు, వీటిలో 2024 ప్రదర్శనల సమయంలో 1,400 మరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు ,  500కి పైగా బాధితుల సాక్ష్యాలు ఉన్నాయి.   "పాలిటికల్‌మోటివేటెడ్ ట్రయల్" అని  హసీనా తరపు లాయర్ వాదించారు.  తాను దేశాన్ని బలోపేతం చేశానని హసీనా ప్రకటించారు.    

 విచారణ తర్వాత  చీఫ్ జస్టిస్   ఇఖ్బాల్ హసీనా,   12 మంది సహనిందితులకుపై మరణశిక్ష విధించారు. "ఆమె నాయకత్వం మానవత్వానికి వ్యతిరేకమైనది" అని తీర్పులో పేర్కొన్నారు. నిందితులలో  మాజీ మంత్రులు , సైనిక అధికారులు ఉన్నారు. తీర్పు ప్రకటన తర్వాత, ఢాకా మరియు చిట్టగాంగ్‌లో ఆవారి లీగ్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహించారు.  "జడ్జియల్ మర్డర్" అని  నిరసనలు నిర్వహించారు. పోలీసులు టియర్ గ్యాస్  ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లతో అణచివేశారు. 

ప్రస్తుతం హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నందున శిక్ష అమలు చేయడం సాధ్యం కాదు. ఈ తీర్పుపై భార్త స్పందించాహు.  అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా విచారణ జరగాల్సి ఉందని.. వ్యాఖ్యానిచింది.  ఆమె మరణశిక్ష అప్పీల్ చేసే అవకాశం ఉంది, కానీ భారత్ నుండి  బంగ్లాదేశ్‌కు పంపడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Advertisement

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
Embed widget