అన్వేషించండి

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?

Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల ఇరవై ఐదు నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తి రేపుతోంది.

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. వచ్చే డిసెంబర్ 20 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలు  సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ధృవీకరించారు.

కిరణ్ రిజుజు ప్రకటన వైరల్ గామారుతోంది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలప్పుడు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కానీ శీతాకాల సమావేశాల సమయంలో ఇలా సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం కోరడం. దానికి రాష్ట్రపతి అంగీకరించడం ఆసక్తి రేపుతోంది.   ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై ఈ శీతాకాల సమావేశాల్లో కీలకంగా చర్చిస్తారని ఇప్పటికే ఓ స్పష్టత ఉంది.  వక్ఫ్ సవరణ బిల్లు 2024కు కూడా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోద ముద్ర వేయించకోవాలని కేంద్రం పట్టుదలగా ఉంది. 

‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదన, వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల సంయుక్త సమావేశం మంచిదని కేంద్రం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పెట్టాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంచుంది. రాజ్యాంగ సవరణ కోసం వన్ బై త్రీ సపోర్టు ఉండాలి. విడివిడిగా సభలను ఏర్పాటు చేస్తే అలాంటి మద్దతు లభించడం కష్టం కాబట్టి.. సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తే నెంబర్ కలసి వస్తుందని బీజేపీ వ్యూహకర్తలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు కానీ.. ఎక్కువ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఆ బిల్లును కూడా శీతాకాల సమావేశాల్లో ఆమోదించాలని అనుకుంటున్నారు.                                     

‘వన్‌‌ నేషన్‌‌ – వన్‌‌ ఎలక్షన్‌‌’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.  జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలను ఈ హైలెవల్ కమిటీ సిఫార్సు చేసింది.   ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంటే దేశంలోని ఓటర్లు అందరూ లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం.ఇలా చేయడం వల్ల ప్రాంతీయ పార్టీలు ఉండవని .. ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే అన్ని పార్టీలూ కాదు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget