అన్వేషించండి

Parag Agarwal : అప్పట్లో రూ. 100 కోట్ల జీతం - మస్క్ తీసేసిన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?

Former CEO of Twitter : ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనేసి సీఈవోగా ఉన్న భారతీయుడు పరాగ్ అగర్వాల్ ను తీసేశారు. ఇప్పుడు ఆయనేం చేస్తున్నారో తెలుసా ?

Parag Agarwal New StartUp : పరాగ్ అగర్వాల్. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ ను ఖరారు చేసినప్పుడు ఇండియాలో ఆయన పేరు మార్మోగిపోయింది. ట్విట్టర్ ను స్ట్రాంగ్ గా నిర్వహించడంలో.. విజయవంతంగా నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ట్విట్టర్ పై ఎలన్ మస్క్ కు కోపం వచ్చింది. అందుకే ఆయన కొనుగోలు చేయాలనుకున్నాడు. ట్విట్టర్ అసలు విలువ కన్నా ఎంతో ఎక్కువగా 44 బిలియన్ డాలర్లు పెట్టి కొనేశారు. అలా చేసిన తర్వాత ఆయన చేసిన మొదటి పని సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్ ను తీసేయడం.  

మస్క్ బ్లాక్ చేయమన్న ట్విట్టర్ అకౌంట్ బ్లాక్  చేయనందుకు కోపం 

పరాగ్ మీద ఎలన్ మస్క్ ఎందుకు అంత కోపం పెంచుకున్నారంటే.. ఓ సారి మస్క్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ ను ఓ వ్యక్తి ట్రాక్ చేసి.. తన ట్విట్టర్ అకౌంట్ లో లైవ్ పెట్టాడు. ఆ అకౌంట్ ను బ్లాక్ చేయాలని  మస్క్ ఒత్తిడి తెచ్చారు. కానీ అది తమ విధానాలకు విరుద్దమని పరాగ్ పట్టించకోలేదు. దీంతో పట్టుదలగా ట్విట్టర్ ను కొనేసిన మస్క్ వెంటనే పరాగ్ ను ఉద్యోగం  నుంచి తొలగించాడు. 

ఎవరీ ర్యాన్ వెస్లీ రౌత్..? ట్రంప్ ని ఎందుకు చంపాలనుకున్నాడు..?

రూ. నాలుగు వందల కోట్లు పరాగ్‌కు సెటిల్మెంట్           

ట్విట్టర్‌లో జీతం ప్లస్ స్టాక్ అప్షన్స్ కలిపి ఏటా రూ. వంద కోట్లకుపైగా జీతాన్ని పరాగ్  అగర్వాల్ అందుకునేవారు. కానీ మస్క్ ఉన్న పళంగా రూ. నాలుగు వందల కోట్లతో సెటిల్ చేసి పంపేశారు. అయితే తమకు ఇంకా రావాల్సి ఉందని పరాగ్ తో పాటు మరికొందరు మస్క్ పై దావా వేశారు. ఇప్పుడా దావా కోర్టుల్లో ఉంది. ట్విట్టర్ నుంచి  బయటకు వచ్చేసిన తర్వాత పరాగ్ అగర్వాల్ ఎక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయలేదు. తానే సొంతంగా ఓ స్టార్టప్ పెట్టుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మీద పని చేసే లార్జ్ లాంగ్వేజ్ మెడల్స్ కోసం సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.              

ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో చిరునవ్వుతోనే డొనాల్డ్‌ ట్రంప్‌ను తొక్కిపడేసిన కమలాహారిస్‌

ఏఐ కంపెనీ పెట్టిన పరాగ్ అగర్వాల్          

తన కంపెనీ ఇప్పుడు ఇన్వెస్టర్లకు హాట్ ఫేవరట్ గా ఉంది. ఖోస్లా వెంచర్స్  పరాగ్ అగర్వాల్ స్టార్టప్ లో రూ. 249 కోట్లు పెట్టేందుకు అంగీకరించింది. అలాగే తన పెట్టుబడితో ఇప్పటికే కంపెనీని బిల్డ్ చేస్తున్నారు. తర్వలో పరాగ్ అగర్వాల్ మరోసారి టెక్ ప్రపంచంలో సంచలనంగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు మస్క్ ట్విట్టర్ తో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చారు. ఇప్పుడా కంపెనీ వాల్యూ సగానిపైగా పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP DesamKarun Nair Historic Comeback vs MI | ఓటమి ఒప్పుకోని వాడి కథ..గెలుపు కాళ్ల దగ్గరకు రావాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ  2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
TG SC Classification GO: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, 3 గ్రూపులుగా ఉపకులాల వర్గీకరణ
300 Kg Drugs Seized: గుజరాత్ తీరంలో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో 300 కిలోల డ్రగ్స్ స్వాధీనం, వాటి విలువ ఎంతో తెలుసా ?
KTR News: ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి - కేటీఆర్
Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
HIT 3 Trailer: మనుషుల మధ్య అర్జున్, మృగాల మధ్య సర్కార్ - నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
మనుషుల మధ్య అర్జున్, మృగాల మధ్య సర్కార్ - నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
Mehul Choksi Arrest: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్, భారత్ విజయంగా పేర్కొన్న కేంద్ర మంత్రి
Reason for Explosion: అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
అనకాపల్లిలో బాణసంచా కేంద్రంలో ప్రమాదానికి కారణం ఏంటి? ఆ సమయంలో ఏం జరిగింది..
Embed widget