అన్వేషించండి

దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ - ఆప్ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సునీతా కేజ్రీవాల్

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల హామీలను సునీతా కేజ్రీవాల్ ప్రకటించారు.

Lok Sabha Polls 2024: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ I.N.D.I.A కూటమిలోని కీలక నేతలంతా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తరవాత రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు. ప్రతిపక్షాల్ని అణిచివేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకూ బీజేపీపై విమర్శలు చేసినప్పటికీ...ఈ సారి పూర్తిగా పొలిటికల్ స్పీచ్‌తో విరుచుకుపడ్డారు. అంతే కాదు. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోనీ అధికారికంగా ప్రకటించారు. జైల్‌లో ఉన్న తన భర్త చెప్పిందే తాను చెబుతున్నట్టు వెల్లడించారు. మొత్తం ఆరు హామీలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా విద్యుత్ కోతల్ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన పిల్లలకు సమాన విద్యావకాశాలు కల్పిస్తామని తెలిపారు. వీటితో పాటు మరి కొన్ని హామీలనూ (AAP Six Guarantees) వెల్లడించారు. 

"దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా చూస్తాం. నిరుపేదలకు ఉచితంగా విద్యుత్ అందిస్తాం. ప్రతి గ్రామంలోనూ మంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాల పిల్లలకు సమాన విద్యావకాశాలు దక్కేలా చూస్తాం. ప్రతి గ్రామంలో ఓ మొహల్లా క్లినిక్, జిల్లాలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మిస్తాం. స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా రైతులకు కనీస మద్దతు ధర అమలు చేస్తాం. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తాం. చాలా రోజులుగా ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్న ఈ డిమాండ్‌ని నెరవేరుస్తాం"

- సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య 


ఈ సభలో కీలక ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ఉద్దవ్ థాక్రే, మెహబూబా ముఫ్తీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. దేశ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కి మద్దతుగా ఉంటారని వెల్లడించారు. ఆయనను ఎప్పటికీ జైల్లో ఉంచలేరని సునీత కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. తాను ఓట్లు అడగడం లేదని, ఈ దేశం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తమకి సాయం చేయాలని కోరుతున్నామని వెల్లడించారు. ఐదేళ్లలో తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు సునీత కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ స్కామ్ సూత్రధారి కేజ్రీవాలేనని ఇప్పటికే ఈడీ కోర్టుకి వెల్లడించింది. అటు కేజ్రీవాల్ మాత్రం ఇది తప్పుడు కేసు అని తేల్చి చెబుతున్నారు. రాజకీయ కుట్ర అని మండి పడుతున్నారు. 

Also Read: Lok Sabha Elections 2024: ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు సినీ రంగులు, రేసులో ఉన్న కీలక నటులు వీళ్లే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
Balakrishna Met Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
Ramana Gogula : ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
Advertisement

వీడియోలు

కెప్టెన్‌గా రాహుల్.. షమీకి మళ్లీ నిరాశే..!
India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Records in Ashes 2025 | ట్రావిస్ హెడ్ రికార్డుల మోత
Shreyas Iyer Injury IPL 2026 | టీ20 ప్రపంచకప్‌ కు అయ్యర్ దూరం ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raj Mantena: అమెరికా అధ్యక్షుడి కొడుకు, బాలీవుడ్ స్టార్లు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఇంత గ్రాండ్ వెడ్డింగ్! అసలు ఎవరీ రామరాజు మంతెన?
కూతురు పెళ్లికి జూనియర్ ట్రంప్‌నే దించాడు.. ఎవరీ రాజ్‌ మంతెన..?
ABP Southern Rising Summit: ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్న కేటీఆర్
Balakrishna Met Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
Ramana Gogula : ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
ఆస్ట్రేలియా To అమెరికా - రమణ గోగుల ఇంటర్నేషనల్ మ్యూజికల్ జర్నీ... ది ట్రావెలింగ్ సోల్జర్
India Win Womens T20 World Cup: చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
చారిత్రాత్మక విజయం.. అంధుల మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్
Kia Sorento Hybrid SUV: ఫార్చూనర్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న కియా హైబ్రిడ్ కారు ! త్వరలో భారత్‌లో విడుదల
ఫార్చూనర్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న కియా హైబ్రిడ్ కారు ! త్వరలో భారత్‌లో విడుదల
Whatsapp Accounts Hacked: తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
తెలంగాణలో మంత్రులతో పాటు ప్రజల వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అకౌంట్ ఖాళీ
Aaryan OTT : చనిపోయిన వ్యక్తి చేసే మర్డర్స్ మిస్టరీ - ఓటీటీలోకి తమిళ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ 'ఆర్యన్'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
చనిపోయిన వ్యక్తి చేసే మర్డర్స్ మిస్టరీ - ఓటీటీలోకి తమిళ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ 'ఆర్యన్'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget