అన్వేషించండి

Karnataka CM Siddaramaiah : ముడా ప్లాట్లు వెనక్కి ఇచ్చేసి బయటపడాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయత్నం - వర్కవుట్ అవుతుందా ?

Karnataka : ముడా భూముల స్కాంలో తమకు కేటాయించిన భూముల్ని వెనక్కి ఇచ్చేయాలని సిద్దరామయ్య నిర్ణయించుకున్నారు. ఈ కేసు విషయంలో తన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు నుంచి బయట పడేందుకు ఆయనీ ప్రయత్నం చేస్తున్నారు.

Siddaramaiah decided to return the lands allotted to them in the muda land scam :  మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్లాట్ల అక్రమ  కేటయింపు కేసులో నిండా మునిగిపోతున్న  సిద్దరామయ్య చివరకు బయటపడటానికి కొత్త ప్లాన్ వేశారు. తమ కుటుంబానికి ముడా కేటాయించిన ప్టాట్లు మొత్తం ఆ సంస్థకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన కుమారుడు స్వయంగా మైసూరులోని ముడా కార్యాలయానికి వెళ్లి లేఖ ఇచ్చారు. సిద్దరామయ్య భార్యకు మైసూరు సమీపంలోని గ్రామంలో భూములు ఉన్నాయి. వాటిని  తీసుకుని.. అత్యంత ఖరీదైన ముడా భూముల్ని కేటాయించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సీఎం ప్రమేయం ఉందని ఆయన .. అత్యంత ఖరీదైన భూముల్ని అక్రమంగా తీసుకున్నారని సామాజిక కార్యకర్తలు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. 

లోకాయుక్త విచారణకు ఆదేశించడంతో సిద్దరామయ్యకు చిక్కులు 

సీఎం సిద్దరామయ్యపై వచ్చిన ఆరోపణలపై విచారణకు లోకాయిక్త గవర్నర్ ను అనుమతి కోరింది. గవర్నర్ అనుమతి ఇచ్చారు. సిద్దరామయ్య హైకోర్టుకు వెళ్లారు.  హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆయనపై మైసూరులో లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ వన్ సిద్దరామయ్యను పెట్టారు. ఈ లోపు సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశిస్తుందేమో అన్న అనుమనంతో సిద్దరామయ్య సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. అయితే ఈడీ రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ పరిణామంతో ఆయన ఈ కేసు వ్యవహారంలో నిండా మునిగిపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

శర్మ ఫ్యామిలీ కాదు పాకిస్తాన్ కుటుంబం - బెంగళూరులో పోలీసులకు చిక్కిన అనుమానితులు

ప్లాట్లు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం  

ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అన్న అంశంపై ఆయన  చర్చలు జరుపుతున్నారు. తీవ్రంగా ఆలోచించి భూములు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మైసూర్ అర్బన్ డెలవప్ మెంట్ అధారిటీకి లేఖ ఇచ్చారు. అయితే ముడా కమిషనర్ ఈ అంశంపై తాము న్యాయసలహా తీసుకుంటామని ప్రకటించారు. ఈ భూములు ముడా వెనక్కి తీసుకుంటే అసలు సమస్యే ఉండదని సిద్దరామయ్య భావిస్తున్నారు. తాము ఎలాంటి అధికార  దుర్వినియోగానికి పాల్పడలేదని..భూమిని తీసుకుని భూమి ఇచ్చారని రాజకీయ కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. 

స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ - బంగారం వ్యాపారి బలైపోయాడు !

ఈడీ కేసు కూడా నమోదు కావడంతో కీలక నిర్ణయం                            

ఇందలో ఎక్కడా మనీ ట్రాన్సాక్షన్స్ లేకపోయినా ఈడీ కేసు నమదు చేయడం కేవలం వేధింపుల కోసమేనని.. ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. మరో వైపు బీజేప నేతలు సిద్దరామయ్య రాజీనామా చేయాలని పట్టుబడుతన్నారు. ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజీనామా చేస్తే తప్పు చేసినట్లుగా అంగీకరించినట్లు అవుతుందని అలాంటి ప్రశ్నే లేదని సిద్దరామయ్య చెబుతున్నారు.     

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget