అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Road Accidents In India: ఆ మూడు గంటల్లోనే ఎక్కువగా యాక్సిడెంట్‌లు, రోడ్డు ప్రమాదాల్లో ఇండియా టాప్

Road Accidents In India: రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉంది.

Road Accidents In India:

భారీ ప్రాణనష్టం..

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రాణనష్టమూ భారీగానే ఉంటోంది. బిహార్‌లోని సుల్తాన్ పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
బిహార్‌ రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలోని వైశాలి జిల్లాలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రజలు రోడ్డు పక్కన ఉన్న రావిచెట్టు ముందు స్థానిక దేవత 'భూమియా బాబా' పూజల కోసం  గుమిగూడారు.  ఆ టైంలో ట్రక్‌ వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే 9 మంది మరణించారు. ఇదీ ఈ మధ్య జరిగిన దుర్ఘటన. ఇలాంటివి నిత్యం ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రపంచంలోనే టాప్‌లో ఉంది భారత్. ఇండియాలో ఎందుకు ప్రమాదాలు అరికట్టలేక పోతున్నారు..? ఈ స్థాయిలో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి..? ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని నివేదికలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ...ప్రస్తుతానికి తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రమూ చాలడం లేదు. 

ఏటా ఎన్ని..? 

భారత్‌లో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య అక్షరాలా 5 లక్షలు. ఇది అధికారికంగా ప్రభుత్వాలు చెబుతున్న మాటే. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే...రోడ్డు ప్రమాదాలు 11% భారత్‌లోనే జరుగుతున్నాయి. పైగా...ఈ విషయంలో భారత్ అన్ని దేశాల కన్నా ముందంజలో ఉంది. 
అంకెల పరంగా చూస్తే...2017లో భారత్‌లో  4,64,910 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 2018లో 4,67,044,2019లో 4,49,002,2020లో 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీలో జరుగుతున్నాయి. 70% రోడ్డు ప్రమాదాలకు కారణం అతివేగమే. 

ఎంత మంది చనిపోయారు..? 

ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతుండగా...కనీస లక్షన్నర మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 3 లక్షల మంది తీవ్రంగా గాయ పడుతున్నారు. Ministry of Road Transport and Highways ఇచ్చిన లెక్కల ప్రకారం..2020లో 1,31,714 మంది మృతి చెందగా..2019లో 1,51,113మంది, 2018లో  1,51,417, 2017లో 1,47,913మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా...యూపీలోనే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. ఆ తరవాత మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. 

ఏ టైమ్‌లో ఎక్కువ..? 

సాధారణంగా రోడ్డు ప్రమాదాలు అనగానే రాత్రి పూటే ఎక్కువ అవుతాయని అనుకుంటాం. కానీ...నివేదికల ఆధారంగా చూస్తే..పగటి పూటే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 60% మేర ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకూ 10% ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని కొన్ని నివేదికలు తేల్చి చెబుతున్నాయి. 

Also Read: Russia Ukraine War: నిప్పుతో చెలగాటమాడుతున్నారని తెలుసుకోండి, ఉక్రెయిన్‌పై దాడులపై ఐరాస న్యూక్లియర్ చీఫ్‌ సీరియస్


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
IPL 2026: సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
Visakhapatnam CII Partnership Summit: అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
Globetrotter Event: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్... ఒక్కటి కాదు, మూడు సర్‌ప్రైజ్‌లు... మహేష్ - రాజమౌళి మూవీ ఫంక్షన్ డీటెయిల్స్ తెలుసా?
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్... ఒక్కటి కాదు, మూడు సర్‌ప్రైజ్‌లు... మహేష్ - రాజమౌళి మూవీ ఫంక్షన్ డీటెయిల్స్ తెలుసా?
Bihar Election Results 2025: బిహార్‌లో BJP విజయం గ్రహాల మహిమనా లేదా వ్యూహాల ఆటనా?
బిహార్‌లో BJP విజయం గ్రహాల మహిమనా లేదా వ్యూహాల ఆటనా?
Embed widget