అన్వేషించండి

J&K Election: జమ్ముకశ్మీర్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీజేపీకి పోటాపోటీగా రాహుల్ ప్రచారం

Rahul Gandhi: జమ్ముకశ్మీర్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. బీజేపీకి పోటాపోటీ రాహుల్ గాంధీ అక్కడ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు.

J&K Election 2024: త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ఎలక్షన్ హీట్ మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ్టి నుంచే (సెప్టెంబర్ 4) క్యాంపెయిన్ మొదలు పెట్టనున్నారు. రంబన్, అనంత్ నాగ్ జిల్లాల్లో భారీ ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. సెప్టెంబర్ 18 వ తేదీన ఇక్కడ తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా వెల్లడించిన వివరాల ప్రకారం రాహుల్ గాంధీ ఇక్కడి ఎన్నికల ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఒకే రోజులో రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. రాహుల్ రాకతో పార్టీకి కొత్త జోష్ వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాహుల్ గాంధీపైనే ఆధారపడింది. జమ్ముపై బీజేపీ ప్రాబల్యం పెరగడం వల్ల కాంగ్రెస్‌కి అక్కడ ఇబ్బందులు తప్పేలా లేవు. అందుకే రాహుల్‌ని ప్రచార బరిలోకి దింపి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్ములోని రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఇది ఒకంత కాంగ్రెస్‌కి సవాల్‌గా మారింది. అందుకే రాహుల్ రంగంలోకి దిగుతున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జమ్ముకశ్మీర్‌లో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత సెప్టెంబర్ 18న, సెప్టెంబర్ 25న రెండో విడత, మూడో విడత అక్టోబర్ 1న జరగనున్నాయి. ఎన్నికల ముందే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కట్టాయి. ఆర్టికల్ 370 రద్దు తరవాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడం వల్ల ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 51 సీట్లలో పోటీ చేస్తుండగా...కాంగ్రెస్ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయనుంది. 

టాప్ హెడ్ లైన్స్

US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget