అన్వేషించండి

Viral News: డేంజర్‌గా మారిన చికెన్ బిర్యానీ బోన్ - గొంతులో ఇరుక్కోవడంతో 8 గంటలు ఆపరేషన్ !

Biryani: బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగి..బ్రేవ్ మని తేల్చేవాళ్లుంటారు. కానీ ఆ మహిళ మాత్రం ఆస్పత్రిలో చేరింది. 21 రోజులు ఉంది. చివరికి ఎనిమిది గంటల ఆపరేషన్ చేస్తే కానీ ప్రాణం నిలబడలేదు.

Mumbai Woman:  సండే  కదా అని చికెన్ తెచ్చి చక్కగా చికెన్ బిర్యానీ చేసుకున్నారు. కుటుంబం అంతా తిన్నారు. బిర్యానీ చేసిన ఆ మహిళ కూడా తిన్నారు.  కానీ తిన్న కాసేపటికే ఏదో తేడా అనిపించింది. అది కడుపులో కాదు. ఇంకెక్కడో ఏమిటో అర్థం కాలేదు. రెండో రోజుకు అసలు నడవలేని పరిస్థితి వచ్చింది. ఏమయిందోనని ఆస్పత్రకి వెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు 4-C5 వెన్నుపూస డిస్క్‌ల మధ్య ఉన్న ఆమె మధ్య గర్భాశయ వెన్నెముక ప్రాంతం దగ్గర  ఒక ఎముక ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ఎముక అక్కడకు ఎలా చేసిందో వారికి అర్థం కాలేదు. తాము అంతకు ముందు రోజు చికెన్ బిర్యానీ తిన్నామని ఆ మహిళ చెప్పడంతో అదే అక్కడికి చేరిందని గుర్తించారు.             
 
ముంబైలోని  కుర్లాకు చెందిన 34 ఏళ్ల రూబీ షేక్ అనే మహిళ తన బిర్యానీలోని కోడి ఎముక  చిక్కుకోవడంతో 8 గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుంది. ఫిబ్రవరి 3న రూబీ తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 3.2 సెం.మీ. కోడి ఎముక ఆమె గొంతులో  ఇరుక్కుపోయింది. దాన్ని మళ్లీ గొందులోకో.. లేకపోతే బయటకో తీసే ప్రయత్నంలో అది తప్పు దిశలో కదిలింది, దీనివల్ల తీవ్ర సమస్యలు తలెత్తాయి. ఇరవై ఒక్క రోజులు ఆస్పత్రిలో ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు తేల్చడంతో చివరికి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు.                        
  
ఫిబ్రవరి 8న జరిగిన ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదిని వైద్యులు చెప్పారు. వైద్య విధానంలో ఇటువంటి కేసులు అసాధారణమని వైద్యులు పేర్కొన్నారు. రూబీ కుటుంబానికి ఈ చికెన్ బిర్యానీ వల్ల అయిన ఖర్చు ఎనిమిది లక్షల రూపాయలు. అయితే వారి పరిస్థితి చూసి ఆస్పత్రి సగం ఖర్చు తగ్గిచింది. ఆపరేషన్ తర్వాత నాలుగు లక్షలు కట్టించుకుని డిశ్చార్జ్ చేశారు. నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని.. ఎముకల జోలికి వెళ్లవద్దని సలహా ఇచ్చారు.  అన్నవాహికలో జరిగిన మార్పుల వల్ల ఎముక అక్కడికి చేరి ఉండవచ్చని వైద్యులు చెప్పారు. ఇదో  'అసాధారణ కేసు' గా చెబుతున్నారు.                                   

సాధారణంగా మనుషులు తినే అన్నం గొంతు నేరుగా అన్న వాహికలోకి వెళ్తాయి. కానీ  తినేటప్పుడు గొంతులో వచ్చే చిన్న చిన్న మార్పుల వల్ల సమస్యలు వస్తాయి. మనం తినేటప్పుడు కొరపోతుందని చెప్పుకుంటూ ఉంటారు. విపరీతమైన దగ్గు వస్తుంది. అలాంటి సమయంలో అన్నవాహిక లోకి కాకుండా.. ఇతర అవయవాల్లోకి ఆహారం వెళ్లే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే ముంబై మహిళకు ఇలా వెళ్లింది ఏముక కావడం.. అది ఇరుక్కుపోవడం ప్రాణాల మీదకు తెచ్చింది. ఇలాంటి ఘటనలు కోటికి ఒక్కటి జరుగుతూంటాయని.. అత్యంత అసాధారణమైనవి చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget