అన్వేషించండి

Vedamurti Devavrat: 200 ఏళ్ల తర్వాత ఘనత సాధించిన 19 ఏళ్ల దేవవ్రత్ - అభినందించిన మోదీ - ఏం సాధించారంటే?

Mahesh Rekhe: పీఎం 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేక్హే గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. శుక్ల యజుర్వేద మంత్రాల పారాయణంలో అద్భుత సాధన చేసిస ప్రదాని దృష్టిని ఆకర్షించారు.

Vedamurti Devavrat Mahesh Rekhe: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్  ఖాతాలో పోస్ట్ చేసిన 19 ఏళ్ల యువ వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేక్హే పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖకు చెందిన 2000 మంత్రాల 'దండక్రమ పారాయణం'ను 50 రోజుల్లో   పూర్తి చేశాడు ఈ యువకుడు. ఇలా 200 సంవత్సరాల తర్వాత మొదటిసారి సాధించిన ఘనతగా చెబుతున్నారు. ఈ యువకుడి  పట్టుదల , గురు పరంపర, సంస్కృతి ఆకాంక్షలకు ప్రతీకగా మారిన ఈ సంఘటన ప్రధానమంత్రి మోదీని కూడా మెప్పించింది.  

19 ఏళ్ల దేవవ్రత్ మహేష్ రేఖే సాధించిన విజయాల గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అతని విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.  భారతీయ సంస్కృతిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీ దేవవ్రత్ శుక్ల యజుర్వేదంలోని మధ్యందిన శాఖ యొక్క 2,000 మంత్రాల పారాయణం అయిన "దండకర్మ పారాయణం"ను 50 రోజుల పాటు అంతరాయం లేకుండా పూర్తి చేశారని తెలుసుకుని సంతోషిస్తారన్నారు. ఇందులో అనేక వేద శ్లోకాలు, పవిత్ర పదాలు ఉన్నాయి, వీటిని ఆయన సంపూర్ణ స్వచ్ఛతతో పఠించారు. ఈ విజయం మన గురు సంప్రదాయం యొక్క అత్యున్నత అభివ్యక్తిని సూచిస్తుందన్నారు. 

వారణాశీ పార్లమెంటు సభ్యుడిగా, ఈ పవిత్ర భూమిపై ఆయన అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన సాధించినందుకు నేను గర్విస్తున్నాను. ఈ తపస్సులో ఆయనకు మద్దతు ఇచ్చిన ఆయన కుటుంబం, సాధువులు, ఋషులు, పండితులు,  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలకు నేను నమస్కరిస్తున్నాననని అన్నారు. 
 
దేవవ్రత్ మహేష్ రేక్హే (19) కాశీలోని ప్రముఖ వేద పాఠశాలలో చదువుతున్ారు.  తండ్రి మహేష్ రేక్హే, తల్లి దేవీ రేక్హేలకు ఇద్దరు సంతానంలో ఒకరు. చిన్నప్పటి నుంచి వేదాలు, శాస్త్రాలపై  ఆసక్తితో ఆయన శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖపై పట్టు సాధించారు. కాశీలోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంతంలోని ఒక గురుకులంలో ఆయన విద్యాభ్యాసం చేశాడు. ఈ గురుకులంలో 5 సంవత్సరాలుగా శిక్షణ పొందిన దేవవ్రత్, మరో 2 సంవత్సరాలుగా  'దండక్రమ పారాయణం'కు  సిద్ధమయ్యారరు.  

ఆయన గురువులు, స్థానిక సంస్కృతి పండితులు ప్రకారం, దేవవ్రత్ చిన్నప్పుడు నుంచి  ఒక్క సారి వింటే మంత్రాలు గ్రహించే స్వాభావిక ప్రతిభ ఉన్న వ్యక్తి.  కాశీలోని ఈ యువకుడు, తన సాధనలో భాగంగా రోజుకు 8-10 గంటలు పారాయణం చేస్తూ, ఆహారం, నిద్రలో కూడా క్రమశిక్షణ పాటించాడు. ఈ సాధనకు భారతదేశం అంతటా వచ్చిన సాధువులు, పండితులు, సంస్థలు మద్దతు ఇచ్చాయి. 

టాప్ హెడ్ లైన్స్

KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget