అన్వేషించండి

Lok Sabha Security Breach: భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, ఒక్కరోజే 15 మంది సస్పెండ్

Security Breach Lok Sabha: పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై ఆందోళన నిర్వహించిన 15 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.

Security Breach in Lok Sabha: 

15 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు..

పార్లమెంట్‌లో ఒక్కరోజే 15 మంది ఎంపీలు సస్పెండ్ (15 Opposition MPs Suspended) అయ్యారు. ప్రొసీడింగ్స్ సమయంలో సభకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినందుకు సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో 14 మంది లోక్‌సభకు చెందిన ఎంపీలుండగా..మరొకరు రాజ్యసభ ఎంపీ. కనిమొళి కరుణానిధి, మాణికం ఠాగూర్, పీఆర్ నటరాజన్ సహా పలువురు ఎంపీలపై (MP's Suspension) ఈ వేటు పడింది. రాజ్యసభ TMC ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ సస్పెన్షన్‌కి గురైన కాసేపటికే 14 మంది ఎంపీలూ సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై (Parliament Security Breach) రెండు సభల్లోనూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. ఈ కారణంగా ప్రొసీడింగ్స్‌కి అంతరాయం కలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. హోం మంత్రి అమిత్‌షా ఈ ఘటనపై స్టేట్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల  కారణంగా సభ సజావుగా సాగలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ ఎంపీలందరినీ సస్పెండ్ చేస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే హోంశాఖకి లేఖ రాశారని వివరించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరినట్టు వెల్లడించారు. కానీ...ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని మండి పడ్డారు. 

"పార్లమెంట్ హౌజ్ భద్రతపై స్పీకర్ రివ్యూ చేశారు. హోం శాఖ సెక్రటరీకి ఇప్పటికే ఓం బిర్లా లేఖ రాశారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి"

- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

కనిమొళి ఆగ్రహం..

సస్పెన్షన్‌కి గురైన డీఎమ్‌కే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. ఏ ఎంపీ ఆఫీస్ నుంచి విజిటింగ్ పాస్‌లు తెచ్చుకుని నిందితులు లోపలికి వచ్చారని, ఇప్పటి వరకూ ఆ ఎంపీపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండి పడ్డారు. మహువా మొయిత్రా విషయంలో మాత్రం ఎలాంటి విచారణ చేపట్టకుండానే సస్పెండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా సభలో ఈ ఘటనపై మాట్లాడాలని.. కచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget