అన్వేషించండి

Sadhguru Brain Surgery: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి బ్రెయిన్ సర్జరీ, ఈశా ఫౌండేషన్ కీలక ప్రకటన

Sadhguru Brain Surgery: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి బ్రెయిన్ సర్జరీ జరిగినట్టు ఈశా ఫౌండేషన్ ప్రకటించింది.

Sadhguru Jaggi Vasudev Brain Surgery: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రాణాంతకమైన వ్యాధితో బాధ పడుతున్న ఆయనకు వెంటనే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగినట్టు ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారని తెలిపింది. 

"ప్రాణాంతకమైన అనారోగ్యంతో సద్గురు జగ్గీవాసుదేవ్ ఇబ్బంది పడ్డారు. బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతానికి ఆయన కోలుకుంటున్నారు"

- ఈశా ఫౌండేషన్ 

సద్గురుకి తీవ్రమైన తలనొప్పి వచ్చినట్టు ఈశా ఫౌండేషన్ వెల్లడించింది. బ్రెయిన్‌లో రక్తస్రావమైందని తెలిపింది. పరిస్థితి విషమంగా ఉందని గమనించి ఆయనని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో చేర్చినట్టు వివరించింది. మార్చి 17వ తేదీనే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. 

"దాదాపు నాలుగు వారాలుగా సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధ పడుతున్నారు. మార్చి 14 మధ్యాహ్నానికి ఇది మరీ ఎక్కువైపోయింది. ఆ సమయానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు. అదే రోజు సాయంత్రం వైద్యుల సూచన మేరకు MRI చేయించాం. మెదడులో రక్తస్రావం అయినట్టు తేలింది. దాదాపు మూడు నాలుగు వారాలుగా బ్లీడింగ్ అవుతున్నట్టు వైద్యులు చెప్పారు. అయినా సద్గురు తన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా అలాగే కొనసాగించారు. మార్చి 17వ తేదీ నాటికి ఆయన పరిస్థితి మరీ విషమించింది. తలనొప్పితో వాంతులు అయ్యాయి. అందుకే కొద్ది గంటల్లోనే వైద్యులు సర్జరీ చేశారు"

- ఈశా ఫౌండేషన్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget