అన్వేషించండి

Republic Day 2025 : రిపబ్లిక్ డే పరేడ్‌లో వైమానిక దళ ధ్వజ్ నిర్మాణ ప్రదర్శన - దీన్ని ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తారంటే..

Republic Day 2025 : రిపబ్లిక్ డే 2025 సందర్భంగా భారత వైమానిక దళ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా ప్రదర్శించే ధ్వజ్ నిర్మాణం, విలోమ Y ఆకారంలో హెలికాప్టర్‌ల విన్యాసం జాతీయ గర్వాన్ని సూచిస్తుం, భారత సైనిక విమానాల సామర్థ్యాన్ని చూపుతుంది.

Republic Day 2025 : దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 2025 ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భారత వైమానిక దళ (IAF) ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఐఏఎఫ్ ఫ్లైపాస్ట్ కీలక పాత్ర పోషించగా.. 129 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 హెలికాప్టర్స్ ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన సంబంధిత సేవా జెండాలతో పాటు కర్తవ్య పథ్ లో పూల రేకులు కురిపిస్తూ జాతీయ జెండా చుట్టూ తిరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన ధ్వజ్ నిర్మాణం (Dhwaj Formation) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సాధారణంగా ఈ ధ్వజ్ (జెండా) నిర్మాణాన్ని రిపబ్లిక్ డే వేడుకలు, ఎయిర్ షోలు లాంటి ఇతర వేడుకల్లో భాగంగా ప్రదర్శిస్తారు. ఇది భారతదేశ వైమానిక శక్తిని,  భారత సైనిక విమానాల సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అయితే ఈ ధ్వజ్ ఫార్మేషన్ అంటే ఏంటీ.. దీని అర్థం ఏంటీ.. ఎలా ప్రదర్శిస్తారు లాంటి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ధ్వజ్ ఫార్మేషన్ అంటే..

గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత వైమానిక దళం ఆకాశంలో విలోమ Y ఆకారాన్ని నిర్మిస్తూ పరేడ్ లో పాల్గొంది. సాధారణంగా ఈ నిర్మాణాలను Mi-17 IV లేదా చేతక్ హెలికాప్టర్లు ఏర్పరుస్తాయి. ఈ ఏర్పాటు ఐఏఎఫ్ సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా దేశ రక్షణ పట్ల దాని నిబద్ధతను కూడా చూపుతుంది. ఈ సారి నిర్వహించిన ధ్వజ్ ఫార్మేషన్ లో  4 Mi-17 ఛాపర్స్ పాల్గొన్నాయి. ఈ నిర్మాణానికి గ్రూప్ కెప్టెన్ అలోక్ అహ్లావత్ నాయకత్వం వహించారు. వాస్తవానికి ధ్వజ్ పేరులో సూచించినట్టుగానే ఇది జెండా నిర్మాణాన్ని సూచిస్తుంది. ఇక ఈ ధ్వజ నిర్మాణ ప్రధాన ఉద్దేశమేమిటంటే, జాతీయ జెండాను, ఐఏఎఫ్ చిహ్నాన్ని గౌరవించడం. సాయుధ దళాల సిబ్బంది చేసిన, చేస్తోన్న త్యాగాలకు గుర్తుగా, పౌరుల్లో దేశ భక్తిని ప్రేరేపించే లక్ష్యంతో ఈ వైమానిక ప్రదర్శన చేస్తారు. ఈ ప్రదర్శనతో పాటు అదే సమయంలో హెలికాప్లర్ల నుంచి భూమిపైకి పూల రేకులకు వదులుతారు. ఇది వేడుకల గొప్పతనాన్ని మరింత పెంచుతుంది. ఈ ధ్వజ్ నిర్మాణాన్ని భారత వైమానిక దళం శక్తిని ప్రదర్శించే ముఖ్యమైన సంఘటనల సమయంలో ప్రదర్శిస్తారు. వాటిలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఇతర ఎయిర్ షోలు వంటివి ఉంటాయి.

చెన్నై ఎయిర్ షో: అక్టోబర్ 6, 2024న, చెన్నైలో జరిగిన ఎయిర్ షోలో 4 చేతక్ హెలికాప్టర్లు ధ్వజ్ ఫార్మేషన్‌ను అమలు చేశాయి. ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ధ్వజ్ ఏర్పాటుకు ఎవరు నాయకత్వం వహిస్తారంటే..

సాధారణంగా, ధ్వజ్ ఏర్పాటుకు గ్రూప్ కెప్టెన్ వంటి సీనియర్ అధికారి నాయకత్వం వహిస్తారు. ఇది ఐఏఎఫ్ సిబ్బందిలో జట్టు కృషిని, ఖచ్చితత్వానికి ఉదాహరణగా నిలుస్తుంది. సంక్లిష్టమైన విన్యాసాలను అమలు చేస్తున్నప్పుడు ప్రతి విమానం కఠినమైన ప్రోటోకాల్‌లు, భద్రతా చర్యలకు కట్టుబడి ఉండేలా అధికారి నాయకత్వం వహిస్తారు. ఇది ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లలో ఫ్లైపాస్ట్‌లో పాల్గొంటుంది. కాబట్టి ఈ నిర్మాణం చాలా ముఖ్యమైనది.

Also Read : Batool Begum : రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget