అన్వేషించండి

Batool Begum : రాముని కీర్తనలు పాడే బతూల్ బేగంను వరించిన పద్మశ్రీ - ఇంతకీ ఆమె ఎవరంటే..

Batool Begum : రాజస్థాన్ కు చెందిన ప్రముఖ జానపద గాయకురాలు బతూల్ బేగంకు పద్మశ్రీ వరించింది. జైపూర్‌కు చెందిన భజన కళాకారిణి బతూల్‌ బేగం ప్యారిస్‌ టౌన్‌హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన ఏకైక రాజస్థాన్‌ మహిళా కళాకారిణిగా పేరొందారు.

Batool Begum : గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందిన, ప్రతిభ కనర్చిన ప్రతిభామూర్తులకు, సామాజిక సేవలకు కేంద్రం పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. అనేక మంది ప్రముఖులు ఈ అవార్డులకు ఎంపిక కాగా ఈ సారి పుదుచ్చేరికి చెందిన డోలు వాయిద్యకారుడు, మహారాష్ట్రకు చెందిన అంధ హోమియో వైద్యుడు, నాగాలాండ్ కు చెందిన పండ్ల వ్యాపారి, బిహార్ కు చెందిన ఎంబ్రాయిడరీలో నిపుణురాలు నిర్మలాదేవీ, కర్ణాటకు చెందిన ప్రముఖ తోలు బొమ్మలాట కళాకారిణి భీమవ్వ డొల్లబల్లప్ప షిలేఖ్యతారా లాంటి వారు చాలా మందే ఉన్నారు. వీరితో పాటు రాజస్థాన్ కు చెందిన ప్రముఖ జానపద గాయకురాలు బతూల్ బేగంకు పద్మశ్రీ (Padma Shri award) వరించింది.

జైపూర్‌కు చెందిన భజన కళాకారిణి బతూల్‌ బేగం ప్యారిస్‌ టౌన్‌హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన ఏకైక రాజస్థాన్‌ మహిళా కళాకారిణిగా పేరొందారు. ఆమె ముస్లిం మతానికి చెందినప్పటికీ గణపతి, రామ భజనలు పాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. డోలు, డోలక్, తబలా వంటి వాయిద్యాలను వాయిస్తూ ప్రసిద్ధి చెందారు. 2022లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బతూల్ బేగంను 2021 నారీ శక్తి పురస్కారంతో సత్కరించారు. భారతీయ జానపద సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లి దానికి గుర్తింపు తెచ్చినందుకు ఈ అవార్డు ఆమెకు లభించింది.

 బతూల్ బేగం గురించి..

బతూల్ బేగం జైపూర్ నివాసి. స్వస్థలం నాగౌర్ జిల్లా. ఆమ గత 8ఏళ్ల నుంచి భజనలు, పాటలు పాడుతోంది. మాండ్, భజన జానపద పాటలు పాడడం ఆమె ప్రత్యేకత. రాజస్థానీ జానపద సంగీతంలో ఎవరూ ఆమెను మించిన వారు ఎవరూ లేకపోవడం చెప్పుకోదగిన విషయం. బతూల్ బేగం కార్యక్రమాలు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుగుతాయి. ఆమె పెద్ద వేదికలపైనా ప్రదర్శనలిచ్చి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆమె డోల్, తబలా వంటి వాయిద్యాలనూ వాయిస్తారు. 2021లో నారీ శక్తి అవార్డును అందుకున్నారు. ఇప్పుడు 72ఏళ్ల వయసులో బతూల్ బేగం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

25 దేశాలను సందర్శించిన బతూల్

బేగం స్వదేశంలోనే కాకుండా రెండేళ్ల క్రితం నమస్తే ఫ్రాన్స్ అనే కార్యక్రమంలో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఎల్.కె. సుబ్రమణ్యం, గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్‌తో సహా అనేక మంది పెద్ద కళాకారులతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. 'కేసరియ బలం ఆవో సా, పదారో మహారే దేశ్' పాట పాడి ప్రసిద్ధికెక్కారు. బతూల్ మొత్తం ప్రపంచంలోని 25 దేశాలను సందర్శించగా.. తాను 10వ తరగతి వరకు చదువుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు చిన్నప్పట్నుంచే పాటలన్నా, భజలనలన్నా చాలా ఇష్టమని, అదే తనను ఆ వైపుకు మళ్లేలా చేసిందన్నారు. గుడికి వెళ్లి భజనలు చేయడంపై తనను చాలా మంది ప్రశ్నించేవారని, కానీ తాను అవేం పట్టించుకోకుండా పాడుతూనే ఉండేదాన్నని చెప్పారు.

Also Read : Republic Day 2025: పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్

టాప్ హెడ్ లైన్స్

Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
లంకను జయించిన తర్వాత హనుమాన్ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఇది! గంగామాత పాదాలు కడిగే దివ్య లీల!
Gadchiroli News: గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
గడ్చిరోలిలో మావోయిస్టుల కరపత్రాల కలకలం! మైనింగ్‌ ఆపాలని డిమాండ్! సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్! 
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Mancherial Latest News:
"అప్పుల ఊబిలో చిక్కుకొని అనాథలా సింగరేణి" భరోసా యాత్రలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget