అన్వేషించండి

Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Mamata Banerjee Apologised : మమత ఎక్స్ లో ఇలా రాశారు, 'సాల్ట్ లేక్ స్టేడియంలోని నిర్వహణను చూసి నేను చాలా బాధపడ్డాను. వేలాది క్రీడాభిమానులతో కలిసి నేను స్టేడియం వైపు వెళ్తున్నాను'.

Mamata Banerjee Apologised : మెస్సీ అభిమానుల ఆగ్రహంతో యువభారతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్ణీత సమయానికి ముందే మైదానాన్ని మెస్సీ వీడటంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల సీట్ల నుంచి వాటర్ బాటిల్స్ విసిరారు. తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేక ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొన్నా కూడా సరిగ్గా చూడలేకపోయామని ఫిర్యాదు. జరిగిన దుర్ఘటనపై మెస్సీకి క్షమాపణలు చెప్పారు ముఖ్యమంత్రి మమత.

మమత ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాశారు, 'సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళాన్ని చూసి నేను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యాను. వేలాది మంది క్రీడాభిమానులతో కలిసి నేను స్టేడియానికి వెళ్తున్నాను. ఈ దురదృష్టకర ఘటనకు నేను లియోనెల్ మెస్సీకి క్షమాపణలు కోరుతున్నాను. ఈ ఘటనపై విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాను. మాజీ న్యాయమూర్తి అసిమ్ కుమార్ రాయ్ ఈ కమిటీకి అధిపతిగా ఉంటారు. కమిటీలో ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి కూడా ఉంటారు. ఈ కమిటీ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరుపుతుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మార్గాలను కూడా ఈ కమిటీ అన్వేషిస్తుంది'.            

ఈ రోజు ఏం జరిగింది? 

ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూడటానికి వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు అభిమానులు. కానీ తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేక ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొన్నా కూడా సరిగ్గా చూడలేకపోయామని ఫిర్యాదులు వచ్చాయి. మెస్సీ మైదానాన్ని వీడగానే మైదానంలోకి చాలా వాటర్ బాటిల్స్ విసిరారు. 'మెస్సీని చూడటానికి పెద్ద స్క్రీన్ ఉంటే, ఇంత డబ్బు ఖర్చుపెట్టి ఇక్కడికి ఎందుకు రావాలి?'

స్టేడియం వెలుపల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, నిర్వాహకులు ఫోటోలు తీసుకుంటున్నారు, అభిమానులు ఏమి చూడాలి? అని ప్రశ్నించారు. ఫిర్యాదులో, 'మేము మెస్సీని ఒక్కసారైనా చూద్దామని కొన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్నాము, కానీ నిర్వాహకులు, మంత్రులు  ఈగల్లా చుట్టుముట్టారు. స్క్రీన్‌పై చూడటానికి రాలేదు. నిర్వాహకులు వల్లే ఇది జరిగింది' అని ఆరోపించారు. 

పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్యాలరీల నుంచి కోపంతో ఉన్న అభిమానులు మైదానంలోకి దిగారు. మైదానాన్ని ఆక్రమించిన ఆగ్రహించిన ప్రజలు. మైక్ స్టాండ్‌ను తీసుకుని వేదికను ధ్వంసం చేశారు.  మెస్సీ కోసం ఏర్పాటు చేసిన  ప్రత్యేక ఏర్పాట్లను కూడా ధ్వంసం చేశారు. అంతేకాకుండా వీఐపీ సోఫాలకు నిప్పు పెట్టారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget