అన్వేషించండి

Electric Car: జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్ కారు దగ్ధం - రన్నింగ్ లో ఉండగానే మంటలు, ఎక్కడంటే?

Electric Car caught Fire: ఓ ఎలక్ట్రిక్ కారు రన్నింగ్ లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో సోమవారం జరిగింది.

Volvo c40 Electric SUV Caught Fire in Chattishgarh: వోల్వో ఎలక్ట్రిక్ కారు రన్నింగ్ లో ఉండగానే దగ్ధమైన ఘటన ఛత్తీస్ గఢ్ (Chattishgarh)లో సోమవారం జరిగింది. వోల్వో సీ40 రీచార్జ్ మోడల్ కారు (Volvo C40 Recharge SUV Electric Car) రహదారిపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ కారును నిలిపేయగా.. అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే బయటకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటల్లో చిక్కుకున్న కారును ఆ కారు యజమానే వీడియో తీశారు. అయితే, కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై వోల్వో కంపెనీ విచారణ జరుపుతోంది. కారులో ఎందుకు అకస్మాత్తుగా మంటలు వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న లగ్జరీ కార్ల బ్రాండ్ గా వోల్వో కంపెనీ పేరొందింది. సీ40 రీచార్జ్ 78kwh బ్యాటరీ ప్యాక్ తో ఉంటూ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కి.మీ వరకూ నడుస్తుంది.

నిపుణులు ఏం చెబుతున్నారంటే.?

కాగా, ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడానికి పలు కారణాలను డీఆర్డీవో నిపుణులు విశ్లేషించారు. ఈవీల్లో బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలో ప్రధానంగా సాఫ్ట్ వేర్ లోపం ఉన్నట్లు పేర్కొంటున్నారు. మంటలు చెలరేగిన వాహనాలకు సరైన వెంటింగ్ మెకానిజం లేదని చెబుతున్నారు. 'ఈవీ వాహనం బ్యాటరీ ప్యాక్ ఒక లిథియం - అయాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రభావితం కావచ్చు. వాహనాన్ని వేగంగా నడపడం లేదా బ్రేక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వేడి ఎక్కువై ఇలాంటి ఘటనలు జరగొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ మంటలు కారును త్వరగా చుట్టుముడతాయి.' అని వివరించారు. అయితే, ఈవీ కారులో మంటలు చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివిధ కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి. 

Also Read: Death Sentence: బీజేపీ నేత హత్య కేసు - 15 మందికి మరణ శిక్ష, కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget