అన్వేషించండి

Citizenship Amendment Act: '2024 మార్చి నాటికి సీఏఏ తుది ముసాయిదా' - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

CAA: పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి సీఏఏ తుది ముసాయిదా సిద్ధమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Union Minster Comments on CAA: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) కచ్చితంగా అమలు చేస్తామని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ (West Bengal)లోని నార్త్ 24 పరగణాలు ఠాకూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఆదివారం మాట్లాడారు. సీఏఏ అమలు కోసం ఇప్పటికే లోక్ సభ, రాజ్యసభ కమిటీలు పని చేస్తున్నాయని, నివేదిక రాగానే దేశవ్యాప్తంగా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. 2024, మార్చి నాటికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తుది ముసాయిదా సిద్ధమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మతపరమైన హింసకు గురై బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన మటువా కులస్థుల పౌరసత్వ హక్కును ఎవరూ లాక్కోలేరని పేర్కొన్నారు.

ఆయన ఏమన్నారంటే.?

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 'పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆమోదించినప్పుడు కొన్ని పార్టీలు అరాచకాలు సృష్టించాయి. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాదాపు 220 పిటిషన్లు దాఖలు చేశాయి. అయినా కేంద్రం కచ్చితంగా సీఏఏపై చట్టం చేయబోతోంది. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతాం. బీజేపీ దేశ ప్రజలకు సీఏఏ అమలు చేస్తామని వాగ్ధానం చేసింది. ఈ బిల్లును లోక్ సభలో డిసెంబర్ 9, 2019న ఆమోదించాం. రాజ్యసభలో డిసెంబర్ 11, 2019న ఆమోద ముద్ర పడింది. డిసెంబర్ 12న చట్టంగా మారి, జనవరి 10, 2020న అమల్లోకి వచ్చింది. చట్టం తర్వాత నిబంధనల రూపకల్పనకు లోక్ సభ లెజిస్లేటివ్ కమిటీ వచ్చే ఏడాది, జనవరి 9 వరకు గడువు  విధించింది. రాజ్యసభ లెజిస్లేటివ్ కమిటీ మార్చి 30 వరకూ గడువు విధించింది.' అని వివరించారు.

అయితే, ఈ అజయ్ మిశ్రా వ్యాఖ్యలపై తృణమూల్ రాజ్యసభ ఎంపీ శాంతాను సేన్ స్పందించారు. 'బీజేపీకి ఎన్నికల సమయంలోనే మటువాస్, సీఏఏ గుర్తుకు వస్తుంది. పశ్చిమబెంగాల్ లో కాషాయ పార్టీ ఎప్పటికీ సీఏఏ అమలు చేయదు.' అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కాషాయ పార్టీని తిరస్కరిస్తారని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ దేశ పౌరులుగా మటువాస్ హక్కులను కల్పించిందని సేన్ అన్నారు.

అసలేంటీ పౌరసత్వ సవరణ చట్టం.?

ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి డిసెంబర్ 31, 2014 అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం అందించడం కోసం కేంద్రం సీఏఏ తీసుకొచ్చింది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

Also Read: వెంటిలేటర్స్ సిద్ధంగా ఉంచుకోండి, చైనా న్యుమోనియా కేసులపై భారత్ మార్గదర్శకాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget