By: ABP Desam | Updated at : 01 Feb 2022 03:19 PM (IST)
Edited By: Murali Krishna
3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లు
కేంద్ర బడ్జెట్-2022ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అధునాతన సౌకర్యాలు మరింత సామర్థ్యంతో ఈ రైళ్లు ఉంటాయన్నారు.
Koo AppProcurement of wheat in Rabi Season 21-22 & estimated procurement of paddy in Kharif Season 21-22 will cover 1,208 lakh metric tonnes of wheat & paddy from 163 lakh farmers & ₹2.37 lakh crores will be the direct payment of MSP value to their accounts #AatmanirbharBharatKaBudget - Piyush Goyal (@piyushgoyal) 1 Feb 2022
Koo App400 new generation Vande Bharat trains with better energy efficiency & passenger riding experience will be manufactured during the next 3 years. 100 PM Gati Shakti Cargo terminals to be developed during next 3 years: FM Nirmala Sitharaman #Budget2022 #AatmaNirbharBharatKaBudget - PIB India (@PIB_India) 1 Feb 2022
రానున్న మూడేళ్లలో పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా 100 కార్గో టర్మినళ్లను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మల పేర్కొన్నారు. దీంతోపాటు మెట్రో వ్యవస్థల నిర్మాణానికి వినూత్న విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు, వస్తువుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి 2022-23లో ఎక్స్ప్రెస్వేల కోసం పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని నిర్మల చెప్పారు. 2022-23 లో జాతీయ రహదారుల నెట్వర్క్ 25,000 కి.మీ విస్తరించనుందని పేర్కొన్నారు. ప్రజా వనరుల కోసం రూ.20,000 కోట్లు సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Budget 2022, Digital Rupee: బ్లాక్చైన్తో డిజిటల్ రూపాయి! క్రిప్టో కరెన్సీకి చుక్కలేనా?
Also Read: Tax Slab, Budget 2022: ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేదు! ప్చ్.. వేతన జీవులకు నిరాశే!!
Mukesh Ambani Family : ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు, గూగుల్ లో నెంబర్ సెర్చ్ చేసి కాల్స్
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్ల్లో పాప్కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!