అన్వేషించండి

PEGASUS ROW IN RAJYASABHA: రాజ్యసభలో పెగాస‌స్ స్పైవేర్ దుమారం... టీఎంసీ ఎంపీలపై చర్యలు...

పెగాసస్‌ పార్లమెంట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు మంత్రి చేసిన ప్రయత్నాని టీఎంసీ ఎంపీలు అడ్డుకోవడం దుమారం రేపుతోంది.

పెగాస‌స్ స్పైవేర్ అంశం రాజ్య‌స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ప్ర‌క‌ట‌న చేస్తున్న టైంలో... తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రవర్తించిన తీరు వివాదానికి కారణమైంది. మంత్రి వైష్ణ‌వ్ చేతుల్లోంచి స్టేట్‌మెంట్ పేప‌ర్లు లాగడం దుమారం రేపుతోంది. ఆ పేప‌ర్లు చింపివేసి .. వెల్‌లోనే వెద‌జ‌ల్లారు. టీఎంసీ ఎంపీల వైఖ‌రిపై ఎన్డీఏ పార్టీలు మండిపడ్డాయి. ఎంపీల ప్ర‌వ‌ర్త‌న తీరును డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ ఖండించారు. ఈ గంద‌ర‌గోళం మధ్యే స‌భ‌ వాయిదా పడింది. గ‌తంలోనూ టీఎంసీ ఎంపీలు.. నూత‌న రైతు చ‌ట్టాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న టైంలో చైర్ మైక్ లాగేసిన  బీభత్సం సృష్టించారు. 


PEGASUS ROW IN RAJYASABHA: రాజ్యసభలో పెగాస‌స్ స్పైవేర్ దుమారం... టీఎంసీ ఎంపీలపై చర్యలు...

కేంద్ర ఐటీ మంత్రి వైష్ణ‌వ్ చేతుల్లోంచి పేప‌ర్లును టీఎంసీ ఎంపీ శంత‌ను సేన్‌ లాగేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ టైంలోనే కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ పుర‌తి, ఎంపీ శంత‌ను సేన్ మ‌ధ్య వాగ్వాదం నడిచింది. పెగాస‌స్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను చ‌దువుతున్నప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. టీఎంసీ ఎంపీల ప్ర‌వ‌ర్త‌న‌ను బీజేపీ ఎంపీ స్వ‌ప‌న్‌దాస్ గుప్తా ఖండించారు. మంత్రి చేతుల్లోంచి పేప‌ర్ లాగేసిన అంశాన్ని ప్ర‌శ్నించ‌గా.. ఎంపీ ఎంపీ సుకేందు శేఖ‌ర్ రాయ్ స‌మాధాన్ని దాట‌వేశారు.

 

రాజ్య‌స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీలపై చర్యలకు ప్రివిలేజ్ మోషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. టీఎంసీ ఎంపీ శంతను సేన్‌ను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టీఎంసీ ఎంపీల వైఖ‌రిని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఖండించారు. 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాజ్యసభ సభా నాయకుడు పియూష్ గోయల్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, వీ మురళీధర్‌తో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సమావేశమయ్యారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీలు సృష్టించిన గందరగోళంపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీలపై చర్యలకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. వారిపై ప్రివిలేజ్‌ మోషన్‌ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. 


PEGASUS ROW IN RAJYASABHA: రాజ్యసభలో పెగాస‌స్ స్పైవేర్ దుమారం... టీఎంసీ ఎంపీలపై చర్యలు...

కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి రాజ్యసభలో తనపై దాడి చేయబోయారని, సహచర ఎంపీలు తనను కాపాడారని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ శంతను సేన్‌ ఆరోపించారు. సభ వాయిదా పడిన తర్వాత హర్దీప్‌ సింగ్‌ తనను బెదిరించడంతోపాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారాయన. సభ వాయిదా పడిన తరువాత, కేంద్ర మంత్రి హర్దీప్ పురి నీచమైన పద్ధతిలో పిలిచారని.. ఆయన దగ్గరకు వెళ్తే బెదిరించడం మొదలుపెట్టారని మీడియాకు చెప్పారు. తనపై భౌతికంగా దాడి చేయబోయారని.... నేను దాదాపు ఘెరావ్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సహచరులు దీన్ని గమనించి రక్షించారని.... ఇలా జరుగడం దురదృష్టకమని అభిప్రాయపడ్డారు శంతను సేన్‌. తన పట్ల అనాగరికంగా ప్రవర్తించిన హర్దీప్ సింగ్ పురిపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు తమ పార్టీ వెంటనే ఫిర్యాదు చేసిందని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget