అన్వేషించండి

Amarnath Yatra 2022 : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌ న్యూస్

ఈసారి అమర్‌నాథ్‌ యాత్రకు మూడు లక్షల మందికిపైగా భక్తులు రానున్నట్టు బోర్డు అంచనా వేస్తోంది. ఆ మేరకు ఏర్పాటు చేస్తున్నట్టు బోర్డు సీఈవో నితీశ్వర్ తెలిపారు.

2022లో జరిగే అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11న ప్రారంభమవుతుంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు నిలిపివేసిన యాత్ర ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించనున్నారు. జూన్ 30న ప్రారంభం కానున్న యాత్ర ఆగస్టు 11న ముగుస్తుంది.

ఈ విషయాన్ని అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు సీఈవో నితీశ్వర్ కుమార్ ఈ వివరాలు వెల్లడించినట్టు ANI పేర్కొంది. 

"అమర్‌నాథ్ యాత్ర 2022 జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తుంది. ఏప్రిల్ 11న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. యాత్రికులు పుణ్యక్షేత్రం బోర్డు వెబ్‌సైట్,  మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు" అని బోర్డు అధికారి తెలిపారు.

నితీశ్వర్‌ కుమార్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో 3000 మంది యాత్రికులకు వసతి కల్పించే యాత్రి నివాస్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది మూడు లక్షల మంది యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నామని, ఇందుకోసం ఏప్రిల్ 11న వివిధ బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

"యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 11న జమ్మూకశ్మీర్ బ్యాంక్, పీఎన్‌బీ బ్యాంక్, ఎస్‌ బ్యాంక్‌కు చెందిన 446 బ్రాంచ్‌లలో,  దేశవ్యాప్తంగా 100 ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో రిజిస్ట్రేషన్‌ ప్రారంభంకానుంది. మూడు లక్షల మందికిపైగా యాత్రికులు వస్తారని ఆశిస్తున్నాం. రాంబన్‌లో యాత్రి నివాస్ ఉంది. 3000 మంది యాత్రికులు కూర్చునేందుకు వీలుగా దీన్ని తయారు చేశాం అని నితీశ్వర్‌ కుమార్ తెలిపారు.

యాత్రికులకు RFID ఇస్తారు. దీని ద్వారా యాత్రికులను ఈజీగా ట్రాక్ చేయవచ్చు. గుర్రాలపై భక్తులను తీసుకెళ్లే వారికి  బీమా కవరేజీ వ్యవధిని ఒక సంవత్సరానికి పెంచారు. యాత్రికుల బీమాను కూడా రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. 

Amarnath Yatra 2022 : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌ న్యూస్

దక్షిణ కాశ్మీర్‌లోని ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి లక్షల మంది సందర్శించుకుంటారు. శివును దర్శించుకుంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget