అన్వేషించండి

EXCLUSIVE: పహల్గాం ఉగ్రదాడితో పాక్ ఆర్మీకి లింకులు, మాస్టర్ మైండ్ సైఫుల్లానే, ఉగ్రవాదులకు ట్రైనింగ్.. సంచలన విషయాలు

Pahalgam terrorist attack | పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి ఐదుగురు ఉగ్రవాదులను సిద్ధం చేశాడని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Pahalgam Terror Attack: అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం దాడిని భారత్ సీరియస్‌గా తీసుకుంది. భారత బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు సంబంధించి గూఢచర్య నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పహల్గాం దాడిని లష్కర్-ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసురి ప్లాన్ చేశాడు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరిలో సమావేశమయ్యారు. సైఫుల్లా ఐదుగురు ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడికి సిద్ధం చేశాడు. ఆ తరువాత మార్చిలో ఆ ఉగ్రవాదులు మమరోసారి సమావేశమయ్యారు. జమ్ముా కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ కు లింక్ ఉందని తేలింది. 

పహల్గాం దాడికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ప్లానింగ్ ప్రారంభమైంది. లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఆదేశాలతో ఉగ్రదాడి ప్లాన్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు మొదటి సమావేశం ఫిబ్రవరిలో జరిగింది. ఆ తరువాత మార్చిలో మీర్ పూర్‌లో మరోసారి సమావేశమై దాడుల గురించి మరింతగా చర్చించారు. ఈ సమావేశంలో పహల్గాంలో దాడి గురించి ప్లాన్ చేశారని నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నా.. ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం కూడా సహాయం చేసింది. ఏబీపీ న్యూస్ ప్రత్యేక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.  

పహల్గాం దాడికి ఎలా ప్లాన్ చేశారు ? 

లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ కమాండర్ సైఫుల్లా ఐదుగురుఉగ్రవాదులతో ఫిబ్రవరి, మార్చి నెలలో సమావేశం అయ్యాడు. ఫిబ్రవరి మీటింగ్ తరువాత మీర్ పూర్ లో పహల్గాం దాడికి ప్లాన్ తయారుచేశారు. సైఫుల్లా తో సమావేశంలో అబూ మూసా, ఇద్రీస్ షాహీన్, మొహమ్మద్ నవాజ్, అబ్దుల్ రఫా రసూల్, అబ్దుల్లా ఖాలిద్ అనే ఉగ్రవాడులు పాల్గొన్నారు. మరోవైపు సైఫుల్లాకు ISI నుండి ఆదేశాలు వచ్చాయి.  

పహల్గాం దాడికి పాక్ ప్రభుత్వానికి లింకులు

లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా పాకిస్తాన్ సైన్యంతో సంప్రదింపులు జరిపేవాడు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ శిబిరానికి వెళ్లాడు. బహావల్ పూర్ లోని ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ సైన్యం కెర్నల్ ఉగ్రవాది సైఫుల్లాకు ఆహ్వానించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో దీనికి సంబంధించి ఒక కార్యక్రమం జరిగింది.  ఏప్రిల్ 18 న రావల్కోట్ లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. దీని వీడియో బయటకు రాగా, అందులో సైఫుల్లాతో పాటు ఐదుగురు ఉగ్రవాదులు కనిపించారు. 

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల అనుమానిత నివాసం ధ్వంసం 

 పహల్గాం దాడితో సంబంధం ఉందని అనుమానిత స్థానిక ఉగ్రవాది అదిల్ గురి ఇల్లును భద్రతా దళాలు బాంబు పేల్చి ధ్వంసం చేశాయి. బిజ్బెహెరా ప్రాంతంలో ఉగ్రవాది అదిల్ గురి ఇల్లు ఉందని సమాచారం తెలుసుకుని బలగాలు ధ్వంసం చేశాయి. త్రాల్ లోని ఆసిఫ్ షేక్ ఇంటిని భారత బలగాలు కూల్చివేశాయి. మరోవైపు బండిపొరలో జరిగిన ఎన్ కౌంటర్ లో అల్తాఫ్ లల్లీ అనే లష్కే తోయిబా టాప్ కమాండర్ హతమయ్యాడు. ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి.

నీరజ్ రాజ్ పూత్ మరియు శివాంక్ మిశ్రా నివేదిక...

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Train Ticket Rules: రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా రెట్టింపు, కొన్ని సందర్భాలలో జైలు శిక్ష సైతం
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Embed widget