అన్వేషించండి

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో అదిరిపోయే ఫీచర్లు - ఇక నుంచి అక్కడే సమావేశాలు

New Parliament: పార్లమెంట్‌ పాత భవనం శకం ఈ రోజు సమావేశాలతో ముగిసింది. రేపటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్‌ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

New Parliament: పార్లమెంట్‌ పాత భవనం శకం సోమవారం సమావేశాలతో ముగిసింది. రేపటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్‌ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరిగాయి. సాయంత్రం సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌ ఓం బిర్లా.. రేపటి నుంచి కొత్త పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు నడుస్తాయని తెలిపారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుందని సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన నాటి నుంచి పార్లమెంటరీ ప్రయాణం నేటితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.

రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌లో సమావేశం ఉండనుంది.  అంతకంటే ముందు ఉదయం 9:30 గంటలకు కొత్త ప్రాంగణంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల గ్రూప్ ఫోటో సెషన్ జరుగుతుంది. కొత్త భవనం చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. అక్కడ ఎంపీల మైక్‌లన్నీ ‘ఆటోమేటెడ్‌ వ్యవస్థ’ సాయంతో పని చేస్తాయని సమాచారం. అంటే ఎవరైనా ఎంపీ మాట్లాడేందుకు స్పీకర్‌ సమయం కేటాయిస్తే.. ఆ నిర్దేశిత సమయం పూర్తి కాగానే మైక్రోఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. కొత్త పార్లమెంటులో బయోమెట్రిక్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్త అత్యాధునిక భవనానికి తరలింపు జరగనుంది. ఇందులో సెప్టెంబర్ 22 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 

కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు

  • కొత్త పార్లమెంట్ భవనంలో సీటింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ఎగువ సభ అయిన రాజ్యసభలో సీటింగ్ 250 నుంచి 384కి పెంచారు. దిగువ సభ లోక్‌సభ సీటింగ్‌ను 888 సీట్లకు పెంచారు. గతంలో సీటింగ్ 550గా ఉండేది. 
  • ఉమ్మడి సెషన్‌లో, లోక్‌సభ ఛాంబర్‌లో 1,272 మంది సభ్యులు ఉండవచ్చు. భవనంలోని మిగిలిన నాలుగు అంతస్తులలో మంత్రి కార్యాలయాలు, కమిటీ గదులు రూపొందించబడ్డాయి. పార్లమెంట్ ఇంటీరియర్ మూడు జాతీయ చిహ్నాలను సూచిస్తుంది: కమలం, స్వచ్ఛత, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. నెమలి భారతదేశ జాతీయ పక్షిని, మర్రి చెట్టు, దీర్ఘాయువు, అమరత్వానికి చిహ్నంగా నిలుస్తాయి.
  • రాజ్యసభ ఛాంబర్ నిర్మాణం జాతీయ పుష్పం కమలం నుంచి ప్రేరణ పొందింది. లోక్‌సభ ఛాంబర్ ఆకర్షణీయమైన నెమలి థీమ్‌ను ప్రదర్శిస్తుంది. వాస్తుశిల్పం, జాతీయ ప్రతీకవాదం కలిసిన ఈ భవనం భారతదేశం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గంభీరమైన మర్రి చెట్టు డిజైన్‌తో అలంకరించబడిన బహిరంగ ప్రాంగణం భవనం శోభను పెంచుతుంది.
  • భారతీయ సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన అంశం సెంగోల్. ఇది బ్రిటీష్ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడిని సూచిస్తుందా లేదా అనే దానిపై గతంలో అధికార NDA, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం రేపింది.
  • కొత్త పార్లమెంటు భవనం మౌలిక సదుపాయాల భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. ఢిల్లీలో భూకంప కార్యకలాపాలను తట్టుకునేలా రూపొందించబడింది. ఇది సీస్మిక్ జోన్-IV కిందకు వస్తుంది. చట్టసభ సభ్యులు, సందర్శకుల క్షేమం కోసం భూకంప జోన్-V ప్రమాణాల మేరకు నిర్మించారు.
  • పెద్ద కమిటీ గదులు అత్యాధునిక ఆడియో-విజువల్ సిస్టమ్‌లతో అమర్చబడి ఉంటాయి. అయితే సమావేశ గదులలో గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌లు, బయోమెట్రిక్‌లు, స్మార్ట్ డిస్‌ప్లేలు ఉంటాయి. ఇవి ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేస్తాయి.
  • ఈ భవనంలో మంత్రి మండలి కోసం 92 గదులు, ఆరు కమిటీ గదులు, ఒక ప్రాంగణం నిర్మించారు. ఇవి పార్లమెంటు సభ్యుల మధ్య పరస్పర చర్యలను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా ఇది భారతదేశ వారసత్వానికి ప్రతిబింబించేలా 'రాజ్యాంగ సభ'ను కలిగి ఉంది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget