అన్వేషించండి

Modi-Biden Virtual Meet: జో బైడెన్ - ప్రధాని మోదీ వర్చువల్ భేటీ, బుచా హత్యలపై విచారణకు డిమాండ్

Modi-Biden Virtual Meet: ఉక్రెయిన్ ఉద్రిక్తతలో వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని మోదీ వర్చువల్ గా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం, శాంతి చర్చలతో సహా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా భేటీ అయ్యారు. భారత్-యూఎస్  ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, కోవిడ్ -19, వాతావరణ సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇండో-పసిఫిక్‌తో సహా అనేక సమస్యలపై ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో చర్చించారు.  వైట్ హౌస్ ప్రకటన ప్రకారం బిడెన్ చివరిసారిగా మార్చిలో క్వాడ్ నాయకులతో ప్రధాని మోదీతో మాట్లాడారు. రష్యా సైనిక చర్య కారణంగా ఉక్రేనియన్ ఆర్థిక వ్యవస్థ 45.1 శాతం క్షీణించిందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. అదే సమయంలో రష్యా ఆర్థిక వ్యవస్థ 11.2 శాతానికి క్షీణించిందని అంచనా వేసింది. 

రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలపై 

ఈ సమావేశం ప్రారంభం కాగానే అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ “ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. కోవిడ్-19 సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ల గురించి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సంక్షోభాన్ని గురించి ఆలోచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి" అని అన్నారు. తన వ్యాఖ్యపై ప్రధాని మోదీ స్పందిస్తూ రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలు సఫలమవ్వాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. "నేను ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులతో చాలాసార్లు టెలిఫోన్‌లో మాట్లాడాను. శాంతి కోసం వారికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చలు జరపాలని సూచించాను. భారత పార్లమెంట్‌లో ఉక్రెయిన్‌లో పరిస్థితులపై చర్చలు జరిగాయి, ”అని ప్రధాని మోదీ తెలిపారు. 

బుచా నగరం హత్యలపై విచారణకు డిమాండ్ 

ఇద్దరు నేతల భేటీ సందర్భంగా ఉక్రెయిన్ బుచా నగరంలో జరిగిన హత్యలను భారతదేశం ఖండిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. "బుచా నగరంలో ఇటీవల అమాయక పౌరుల హత్యకు సంబంధించిన వార్తలు ఆందోళన కలిగించాయి. మేము దానిని తక్షణమే ఖండిస్తున్నాం. నిష్పాక్షిక విచారణను కూడా డిమాండ్ చేశాం. రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చల ద్వారా శాంతికి మార్గం సుగుమం అవ్వాలని ఆశిస్తున్నాం" అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 20,000 మంది భారతీయులను రక్షించడానికి భారతదేశం ప్రారంభించిన వందే భారత్ మిషన్ గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. "చాలా కష్టపడి, వారందరినీ బయటకు తీసుకురావడంలో మేము విజయం సాధించాం" అని ప్రధాని మోదీ అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget