అన్వేషించండి

Ram Mandir Inauguration: ఆయోధ్య ఆలయ ప్రతిష్ఠ రోజున ఉద్యోగులకు 2 గంటల విరామం- మారిషస్ కీవలక నిర్ణయం

Ram Mandir Pran Pratistha:రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమం రోజున అంటే జనవరి 22న ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ మారిషస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Ram Mandir Inauguration: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ ప్రజలే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా భారతీయులు ఈ వేడుకపై ఆసక్తితో ఉన్నారు. అందుకే మారిషస్ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. 

జనవరి 22న మారిషస్ ఉద్యోగువలవకు రెండు గంటల విరామం ప్రకటించింది. శుక్రవారం (జనవరి 12) ఆ దేశ ప్రధాని చెప్పిన వివరాల ప్రకారం హిందూ మతాన్ని నమ్మే ప్రభుత్వ ఉద్యోగులు రెండు గంటల పాటు విరామం తీసుకొవచ్చు. హిందూ సామాజిక, సాంస్కృతిక సంస్థల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 

ఇటీవలే మారిషస్ సనాతన ధర్మ దేవాలయాల సమాఖ్య ఆ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్‌కు లేఖ రాసింది. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజు హిందూ మతానికి చాలా ప్రత్యేకమైనదని ఫెడరేషన్ లేఖలో పేర్కొంది. జనవరి 22న జరిగే వేడుకలను వీక్షించేందుకు రెండు గంటల విరామం ఇవ్వాలని అభ్యర్థించింది. 

మారిషస్ ప్రభుత్వం ఏం చెప్పింది?
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్న టైంలో సోమవారం (22 జనవరి 2024) హిందూ మత ప్రభుత్వ అధికారులకు రెండు గంటల ప్రత్యేక విరామం ఇవ్వడానికి కేబినెట్ అంగీకరించింది.

రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా వేలాది మంది హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిరాకరించింది.

సరయూ బీచ్ లో దీపావళి వేడుకలు
ప్రతిష్ఠ కార్యక్రమం సాయంత్రం సరయూ ఒడ్డున దీపావళి తరహా వేడుకలు జరుగుతాయని, దీపోత్సవంతో పాటు సరయూ ఒడ్డున బాణసంచా కాల్చనున్నట్లు ఓ అధికారి తెలిపారు. జనవరి 18 నుంచి అయోధ్యలో ప్రైవేటు భవనాల నిర్మాణాలపై నిషేధం విధిస్తున్నట్లు డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ శుక్రవారం తెలిపారు. పర్యాటక ప్రాంతాలకు భక్తులను తరలించేందుకు 250 మంది పోలీసు గైడ్లను నియమించనున్నారు.

జనవరి 14న 'డిజిటల్ టూరిస్ట్' యాప్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జనవరి 14 నుంచి 21 వరకు అయోధ్యలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తామని, అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక దీపాల ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్యలోని అన్ని ఆలయాల్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయని, జనవరి 16న రామ్ కోట్ లోని ఇంటర్నేషనల్ మీడియా సెంటర్ ను ప్రారంభిస్తామని తెలిపారు.

Also Read: అయోధ్య రాముడి కోసం అరుదైన కానుకలు - విదేశాల నుంచి కూడా

Also Read: అయోధ్యలో బౌద్ధ జైన మతాలు ఎలా విస్తరించాయి? బుద్ధుడు మహావీరుడు ఈ నేలపై నడిచారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Embed widget