అన్వేషించండి

AAP Vs BJP : మీరు గెలిస్తే పార్టీ మూసేస్తా - బీజేపీకి కేజ్రీవాల్ బంపర్ ఆఫర్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు బీజేపీ - ఆప్ మధ్య మరో రచ్చకు కారణం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి బీజేపీ గెలిపించి చూపిస్తే తమ పార్టీని మూసేసుకుంటామని కేజ్రీవాల్ సవాల్ చేశారు.

 


భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మరో రచ్చ ప్రారంభమయింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.  ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే వాటిని ఒక్కటిగా మార్చాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉంది. దీంతో ఎంసీడీ ఎన్నికలు వాయిదా పడతాయన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రం తీరుపై మరోసారి మండిపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ ... అతి చిన్న ఎన్నికలను చూసి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కేంద్రం మున్సిపల్ ఎన్నికలను సమయానికే నిర్వహించి.. అందులో బీజేపీ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీని మూసేస్తామని కేజ్రీవాల్ సవాల్ చేశారు. కేజ్రీవాల్ చేసిన సవాల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

 


ఎలక్షన్ ను కొన్ని నెలల పాటు పోస్ట్ పోన్ చేసేందుకు సవరణ  చట్టం తీసుకొస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.  చిన్నపాటి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యవస్థలతో ఆడుకోవడం సరికాదు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అందరికీ తెలుసన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. ఢిల్లీలోని ఓ చిన్న పార్టీకి, చిన్న ఎలక్షన్ కు భయపడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించి, అందులో గెలిచి చూపించాలి. ఒకవేళ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటాం’ అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. 


నిజానికి పది రోజుల కిందటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఎన్నికల తేదీలను ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ వాయిదా వేసారు.  కేంద్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో నిలిపివేశారు. ఢిల్లీలో మూడు మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.  నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లును  కలపాలని కోరుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం ఈసీకి లేఖ రాయండంతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయి. మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం కోరడం ప్రజాస్వామ్యానిక మంచిది కాదని ఆప్ విమర్శిస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
Viral Video: అన్నా, మా ఆవిడకు మెసేజ్ వెళ్తుంది! టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ రిక్వెస్ట్.. వీడియో వైరల్
అన్నా, మా ఆవిడకు మెసేజ్ వెళ్తుంది! టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ రిక్వెస్ట్.. వీడియో వైరల్
Bengal Assembly elections 2026: రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?
రాజకీయ వారసుడికి పార్టీపై పట్టు పెంచుతున్న దీదీ - బెంగాల్‌లో ఇక అభిషేక్ హయాం ప్రారంభం కానుందా?

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget