అన్వేషించండి

బీజేపీతో కలిసేందుకు జేడీఎస్ ఆసక్తి, NDAలో చేరడంపై మాత్రం సస్పెన్స్

JDS With BJP: ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జేడీఎస్ ప్రకటించింది.

JDS With BJP:


కలిసి పని చేస్తాం: కుమారస్వామి

2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం మించిపోతోంది. అధికారంలో ఉన్న బీజేపీతో పాటు విపక్షాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే NDA కూటమి ఏర్పాటు కాగా...అదే రోజున విపక్షాలు కూడా కూటమి కట్టాయి. UPA అనే పేరు మార్చి INDIAగా ప్రకటించాయి. ప్రస్తుతానికి 38 పార్టీలు NDAలో ఉండగా...26 పార్టీలు INDIAకి మద్దతునిస్తున్నాయి. అయితే...కొన్ని పార్టీలు మాత్రం ఈ రెండు కూటములకూ దూరంగా ఉన్నాయి. అందులే కర్ణాటక JDS ఒకటి. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల తరవాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఈ పార్టీ. కింగ్‌మేకర్ అవుతామని భావించినా...భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి నుంచి కుమారస్వామి పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆయనకు NDA నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. కానీ...కుమారస్వామి మాత్రం ఈ విషయంలో ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకూ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని కుమారస్వామి...మొత్తానికి క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో కలిసి పని చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. అయితే...NDAలో చేరతారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా తీసుకున్న తనకు ఏం పరవాలేదని కుమారస్వామితో ఆయన చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుమారస్వామి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మీడియా ప్రశ్నించినా "లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉందిగా" అని సమాధానమిస్తున్నారు. 

"నేను ఎప్పటి నుంచో ఒకే విషయం స్పష్టంగా చెబుతున్నాను. జేడీఎస్, బీజేపీ అసెంబ్లీ లోపల అయినా, బయట అయినా ప్రతిపక్షాలే. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఒకవేళ కలిసి పని చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే మా ఎమ్మెల్యేలతో ఈ విషయమై చర్చించాను. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలలే మిగిలున్నాయి. అవి వచ్చినప్పుడు మిగతా నిర్ణయాల గురించి ఆలోచిస్తాం. దేవెగౌడ నాకే ఆ నిర్ణయాన్ని వదిలేశారు. ప్రస్తుతానికి మేం కాంగ్రెస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాం. 10 మంది సభ్యులతో కూడిన కమిటీ కూడా ఏర్పాటు చేశాం"

- కుమారస్వామి, జేడీఎస్ నేత 

వచ్చే ఎన్నికల్లోనూ తామే అధికారం దక్కించుకునేందుకు బీజేపీ చాలానే కష్టపడుతోంది. ఇప్పటి నుంచి అందుకు సంబంధించిన కసరత్తులను కూడా చేస్తోంది. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎన్నికల్లో గెలిచేందుకు ఏం ఏం చేయాలి వంటి వాటిపై చర్చించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే ఎన్డీఏ ఎంపీలను మొత్తం పది బృందాలుగా విభజించారు. వీరిలో 35 నుంచి 40 మంది పార్లమెంటు సభ్యులు ఉంటారు. జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పది బృందాలతో నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్రతీ రోజు 2 గ్రూపులతో ప్రధాని మోదీ భేటీ అయ్యేలా ప్లాన్ చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారికి విజయ సూత్రాలను అందించనున్నారని సమాచారం. విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి, వారి సవాళ్లను ఎలా తిప్పికొట్టాలి వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: రాజస్థాన్‌ అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపైనే మంత్రి విమర్శలు, పదవి నుంచి తొలగించిన సీఎం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shankaracharya Avimukteshwarananda Saraswati హిందూ ధర్మ రక్షణకు 2 లక్షల మందితో సైన్యం! ఆధునిక ఆయుధాలు ఇస్తాం! శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ప్రకటన!
హిందూ ధర్మ రక్షణకు 2 లక్షల మందితో సైన్యం! ఆధునిక ఆయుధాలు ఇస్తాం! శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ప్రకటన!
Heart Risk in Children : పిల్లల్లో పెరుగుతోన్న గుండె సమస్యలు.. స్క్రీన్ సమయమే కారణం అంటోన్న తాజా అధ్యయనం
పిల్లల్లో పెరుగుతోన్న గుండె సమస్యలు.. స్క్రీన్ సమయమే కారణం అంటోన్న తాజా అధ్యయనం
Supreme Court: క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
క్రైస్తవ మతంలోకి మారితే SC హోదా రద్దు - మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget