అన్వేషించండి

India China Tunnel: చైనా సరిహద్దుల్లో సొరంగాల నిర్మాణం, రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు భారత్ చర్యలు

India China Tunnel: చైనా సరిహద్దులో సొరంగాలు నిర్మించాలని భారత్ యోచిస్తోంది. రోడ్డు సదుపాయం పెంచేందుకు ఈ ఆలోచన చేసింది.

India China Tunnel: భారత్ - చైనా సరిహద్దుల్లో రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రోడ్డు సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో కొత్తగా మరో 7 సొరంగ మార్గాలను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే గత మూడేళ్ల నుంచి భారత్ ఈ ప్రాంతంలో 5 సొరంగ మార్గాల నిర్మాణాలను పూర్తి చేసింది. మరో 7 సొరంగ మార్గాలు నిర్మించాలని యోచిస్తోందని, ఇవి ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. 

2014 నుంచి మోదీ సర్కారు సరిహద్దుల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో కీలక చర్యలు చేపట్టింది. 2013-14 ఏడాదిలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) కు రూ.3,782 కోట్లు కేటాయించగా.. 2023-24 లో 4 రెట్లు ఎక్కువగా ఏకంగా రూ. 14,387 కోట్లు కేటాయించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ గుర్తు చేశారు. 2008 నుంచి 2014 వరకు చైనా సరిహద్దుల్లో కేవలం 7270 మీటర్ల మేరకు మాత్రమే వంతెనలు నిర్మించారని... 2014-2022 లో ఏకంగా 22,439 మీటర్ల మేరకు పనులు జరిగినట్లు మంత్రి వెల్లడించారు. 

వీటికి అదనంగా భారత్- చైనా సరిహద్దు రాష్ట్రాలు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లో 1,800 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనని లోయల్లో నివాసం ఉండే ప్రజలు సరైన రవాణా సదుపాయాలు అందేందుకు ఈ రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నట్లు అజయ్ భట్ పేర్కొన్నారు. ఇవి సరిహద్దులతో, అంతర్గత అనుసంధానతలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. బడ్జెట్ కేటాయింపులను పెంచడం, రోడ్డు, వంతెనల నిర్మాణాలను వేగవంతం చేయడం, సరికొత్త సాంకేతికతలను అనుసంధానించడం, ఆయా నిర్మాణ పనులకు వెనువెంటనే అనుమతులు ఇవ్వడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దుల రక్షణకు కట్టుబడి ఉందన్న అంశాన్ని తెలియ జేస్తోందని తెలిపారు. చైనా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన అటల్ టన్నెల్ నిర్మాణాన్ని 2020లో పూర్తి చేసిన విషయం తెలిసిందే. సెలా టన్నెల్ నిర్మాణం ఈ ఏడాది ఆగస్టులో పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే అస్సాంలోని గువహటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు ప్రయాణం మరింత సులువు, వేగంవంతం కానుంది.

Also Read: Pepperfry CEO Death: గుండెపోటుతో పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మృతి

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం

10 వేల అడుగుల ఎత్తులో చేపట్టిన అతి పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్. ఇది మనాలి లేహ్ హైవేపై రోహ్తాంగ్ పాస్ కింద నిర్మించారు ఈ సొరంగ మార్గాన్ని. ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడానికి దాదాపు పదేళ్ల కాలం పట్టింది. ఈ టన్నెల్ మార్గం ద్వారా మనాలి లేహ్ మధ్య దూరం సుమారు 46 కిలోమీటర్ల తగ్గింది. రూ.3,500 కోట్ల వ్యయంతో 9.02 కిలో మీటర్ల పొడవున నిర్మించారు. శీతాకాలంలో మంచు కురిసినప్పటికీ ఈ రోడ్డును మూసివేయాల్సిన పని ఉండదు. ఈ సొరంగ మార్గం సైనికుల రాకపోకలకు కూడా వ్యూహాత్మకంగా ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget