By: ABP Desam | Updated at : 07 Jun 2022 11:02 AM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కొత్తగా 3,714 కరోనా కేసులు- ఏడుగురు మృతి ( Image Source : PTI )
Coronavirus Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ తగ్గాయి. కొత్తగా 3,714 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2513 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.
#COVID19 | India reports 3,714 fresh cases, 2,513 recoveries, and 7 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 7, 2022
Total active cases are 26,976 pic.twitter.com/mZIs8dP73f
వ్యాక్సినేషన్
Koo App
దేశంలో కొత్తగా 13,96,169 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,27,16,543కు చేరింది. మరో 3,07,716 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
ఫోర్త్ వేవ్ అంచనాలు
ఫోర్త్ వేవ్ ఎప్పుడైనా రావచ్చు.., అప్రమత్తంగా ఉండండి అంటూ ఐదు రాష్ట్రాలకు ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ముంబయిలో కరోనా ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ కూడా కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేయనుంది. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించింది.
Also Read: Prophet Muhammad Row: భారత్కు కువైట్ షాక్- మన దేశ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం!
Also Read: Indian currency: కరెన్సీ నోట్లపై ఆర్బీఐ క్లారిటీ- ఆ వార్తలు నిజం కాదట
Look Back 2023: 2023ని మర్చిపోలేని విధంగా చేసిన ఉత్తరకాశీ సొరంగం ఘటన - పాఠాలు నేర్పిన ప్రమాదం
Chhattisgarh CM: ఛత్తీస్గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
I.N.D.I.A Alliance Meeting: త్వరలోనే I.N.D.I.A కూటమి భేటీ, సీట్ షేరింగ్పై క్లారిటీ కోసమే!
ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!
Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
/body>