By: ABP Desam | Updated at : 21 Jul 2022 11:22 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Getty)
Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయి. 45 మంది మృతి చెందారు. తాజాగా 18,294 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.
#COVID19 | India reports 21,566 fresh cases and 18,294 recoveries in the last 24 hours.
— ANI (@ANI) July 21, 2022
Active cases 1,48,881
Daily positivity rate 4.25%
వ్యాక్సినేషన్
Koo AppIndia’s Cumulative COVID-19 Vaccination Coverage exceeds 200.91 Cr Over 3.82 Cr 1st dose vaccines administered for age group 12-14 years India’s Active caseload currently stands at 1,48,881 https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1843295 #IndiaFightsCorona - PIB India (@PIB_India) 21 July 2022
దేశంలో కొత్తగా 29,12,855 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200.91 కోట్లు దాటింది. మరో 5,07,360 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.
Also Read: Central Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై కేంద్రం కీలక ప్రకటన- మిషన్ మోడ్లో భర్తీ!
Also Read: Kashmiri Pandit: అప్పటి నుంచి ఒక్క కశ్మీరీ పండిట్ కూడా వలసపోలేదు, లోక్సభలో కేంద్రం వివరణ
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!
ప్రధాని మోదీకి పాకిస్థాన్లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?
JEE Advanced 2022 registration : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి!
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!