By: ABP Desam | Updated at : 29 Apr 2022 10:45 AM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
Coronavirus Cases: దేశంలో కొత్తగా 3,377 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు రోజులు కరోనా కేసులు 3 వేలకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 60 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
COVID-19 | India reports 3,377 fresh cases, 2,496 recoveries and 60 deaths in the last 24 hours. Active cases 17,801 pic.twitter.com/wkaLxHxjPn
— ANI (@ANI) April 29, 2022
వ్యాక్సినేషన్
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. గురువారం 22,80,743 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,65,46,894 కు చేరింది. వేగంగా వీలైనంత మందికి వ్యాక్సిన్ అందించాలని కేంద్రం కృషి చేస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ అంచనాల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మోదీ ఆదేశించారు.
Also Read: Mayawati: యూపీ సీఎం లేదా ప్రధాని అంతే- రాష్ట్రపతి పదవి నాకు వద్దు: మాయావతి
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!