అన్వేషించండి

Padma awardee evicted from govt house : పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

పేదరికంతో బాధపడుతూ ఉండటానికి ఇల్లు లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ ఇంట్లో ఉంటున్న పద్మశ్రీ అవార్డు గ్రహీతను అధికారులు బయటకు గెంటేశారు. ఈ అమానవీయ ఘటన ఢిల్లీలో జరిగింది .

ఆయన వయసు 91 ఏళ్లు. ఢిల్లీలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్నారు. ఆయన టైం అయిపోయిందని అధికారులు ఆయన రెక్క పట్టుకుని తీసుకు వచ్చి రోడ్డు మీద పడేశారు. ఆయన సామాన్లు వసతి గృహంలో ఉన్నవన్నీ తెచ్చి అక్కడ పెట్టేశారు. ఆయన ఎవరో సాదాసీదా వ్యక్తి అయితే...ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ ఆయన పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తి. ప్రముఖ నృత్యకారుడు గురు మయుధర్‌ రౌత్‌ గత కొన్నేళ్లుగా.. ఢిల్లీలోని ఏషియన్‌ గేమ్స్‌ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖ కళాకారులు కూడా.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్నారు.
Padma awardee evicted from govt house :  పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

 

గురు మయుధర్‌ రౌత్‌ ఆ వసతి గృహంలో ఉండటానికి సమయం అయిపోయిందని ఇక అక్కడ ఉండకూడదని ఏప్రిల్‌ 25 లోగా ఖాళీ చేయాలని అధికారులు కొద్ది రోజుల కిందట ఆదేశించారు. మయుధర్‌ రౌత్‌ తాను ఉంటున్న బంగళాను ఖాళీ చేయకపోవడంతో.. అధికారులు వచ్చి ఖాళీ చేయించారు. ఇంట్లోని సామానంతా రోడ్డున పడేశారు. ఆఖరికి పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై వేశారు. ఇలా అతని సామాన్లను రోడ్డుపై కనిపించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.
Padma awardee evicted from govt house :  పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

గురు మయుధర్ రౌత్ అలనాపాలనా ఆమె కుమార్తె చూసుకుంటున్నారు. అధికారులు ఇంట్లో సామాన్లన్నీ బయట పడేస్తున్న సమయంలో ఆమె కూడాఉన్నారు.  అదృష్టవశాత్తూ.. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లేదంటే మానాన్న మరణించేవారే. తన నాట్యంతో ఎన్నో సేవలందించిన మా నాన్నకి ఇలాంటి అవమానం జరగడం బాధాకరం. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన బ్యాక్‌ ఎకౌంట్‌లో కేవలం రూ. 3,000 రూపాయలే ఉన్నాయి. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఖాళీచేసే ఉద్దేశంలో ఉన్నామని తమ నాదన వినిపించుకోలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
Padma awardee evicted from govt house :  పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

ఒరిస్సా వృద్ధ కళాకారుని పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని అనేక మంది ఇతర కళాకారులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget