అన్వేషించండి

Padma awardee evicted from govt house : పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

పేదరికంతో బాధపడుతూ ఉండటానికి ఇల్లు లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ ఇంట్లో ఉంటున్న పద్మశ్రీ అవార్డు గ్రహీతను అధికారులు బయటకు గెంటేశారు. ఈ అమానవీయ ఘటన ఢిల్లీలో జరిగింది .

ఆయన వయసు 91 ఏళ్లు. ఢిల్లీలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్నారు. ఆయన టైం అయిపోయిందని అధికారులు ఆయన రెక్క పట్టుకుని తీసుకు వచ్చి రోడ్డు మీద పడేశారు. ఆయన సామాన్లు వసతి గృహంలో ఉన్నవన్నీ తెచ్చి అక్కడ పెట్టేశారు. ఆయన ఎవరో సాదాసీదా వ్యక్తి అయితే...ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ ఆయన పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తి. ప్రముఖ నృత్యకారుడు గురు మయుధర్‌ రౌత్‌ గత కొన్నేళ్లుగా.. ఢిల్లీలోని ఏషియన్‌ గేమ్స్‌ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖ కళాకారులు కూడా.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్నారు.
Padma awardee evicted from govt house : పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

 

గురు మయుధర్‌ రౌత్‌ ఆ వసతి గృహంలో ఉండటానికి సమయం అయిపోయిందని ఇక అక్కడ ఉండకూడదని ఏప్రిల్‌ 25 లోగా ఖాళీ చేయాలని అధికారులు కొద్ది రోజుల కిందట ఆదేశించారు. మయుధర్‌ రౌత్‌ తాను ఉంటున్న బంగళాను ఖాళీ చేయకపోవడంతో.. అధికారులు వచ్చి ఖాళీ చేయించారు. ఇంట్లోని సామానంతా రోడ్డున పడేశారు. ఆఖరికి పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై వేశారు. ఇలా అతని సామాన్లను రోడ్డుపై కనిపించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.
Padma awardee evicted from govt house : పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

గురు మయుధర్ రౌత్ అలనాపాలనా ఆమె కుమార్తె చూసుకుంటున్నారు. అధికారులు ఇంట్లో సామాన్లన్నీ బయట పడేస్తున్న సమయంలో ఆమె కూడాఉన్నారు.  అదృష్టవశాత్తూ.. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లేదంటే మానాన్న మరణించేవారే. తన నాట్యంతో ఎన్నో సేవలందించిన మా నాన్నకి ఇలాంటి అవమానం జరగడం బాధాకరం. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన బ్యాక్‌ ఎకౌంట్‌లో కేవలం రూ. 3,000 రూపాయలే ఉన్నాయి. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఖాళీచేసే ఉద్దేశంలో ఉన్నామని తమ నాదన వినిపించుకోలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
Padma awardee evicted from govt house : పద్మశ్రీ అయినా పట్టించుకోకుండా గెంటేశారు - 91 ఏళ్ల కళాకారునిపై కేంద్ర అధికారుల దారుణం !

ఒరిస్సా వృద్ధ కళాకారుని పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని అనేక మంది ఇతర కళాకారులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget