అన్వేషించండి

Toy Industry : 4ఏళ్లలో సీన్ రివర్స్.. మేడ్ ఇన్ చైనా బొమ్మలకు తగ్గిన గిరాకీ.. ఇప్పుడంతా మనదే

Toy Industry: బొమ్మల పరిశ్రమలో చైనాను భారత్ అధిగమించింది. 2020-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం బొమ్మలపై కస్టమ్ డ్యూటీని 20 శాతం నుంచి 70 శాతానికి పెంచింది. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను అమలు చేసింది.

China Vs India : భారతదేశంలో బొమ్మల తయారీ పరిశ్రమ రోజురోజుకూ పుంజుకుంటోంది. ఎంతో డిమాండ్, క్రేజ్ ఉన్న చైనా బొమ్మలను సైతం ఇప్పుడు మన దేశం బీట్ చేసింది. 2020-24 ఆర్థిక సంవత్సరంలో బొమ్మలపై భారత్.. కస్టమ్ డ్యూటీని ఇరవై శాతం నుంచి 70 శాతానికి పెంచింది. దాంతో పాటు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను అమలు చేసింది. ఫలితంగా 2020 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి 235 మిలియన్ డాలర్ల విలువైన బొమ్మలు దిగుమతి అయ్యాయి. ఇది 2024 నాటికి 41 మిలియన్లకు తగ్గింది. అలాగే, భారతదేశం ఇప్పుడు బొమ్మల నికర ఎగుమతిదారుగా మారింది. 

బొమ్మల పరిశ్రమలో చైనాను ఓడించిన భారత్ 

గత కొంతకాలంగా బొమ్మల పరిశ్రమలో చైనా తిరుగులేని శక్తిగా ఉంది. బొమ్మల దిగుమతుల్లో 70 శాతం వాటాను మాత్రమే భారత్ కలిగి ఉండేది. దీంతో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అంత డిమాండ్ ఉండేది కాదు. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా ఐటెమ్స్ కు ఆ దేశం బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేయడం వల్ల వాటికి ఇండియాలోనూ మంచి గిరాకీ ఉండేది. కానీ రోజురోజుకూ జనాల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. క్వాలిటీ వస్తువుల విలువను తెలుసుకుంటున్నారు. దీంతో చైనాలో నాణ్యమైన వస్తువుల కంటే చౌకగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని అర్థం చేసుకోవడం ప్రారంభించారు.

నేటి టెక్నాలజీ పుణ్యమా అని వాటిలో సీసం వంటి భారీ లోహాలు, థాలేట్స్ వంటి సమ్మేళనాలున్నాయని తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు ఈ బొమ్మలతో ఎక్కువసేపు గడుపుతారు. తరచుగా వాటిని నోట్లో పెట్టుకోవడం వల్ల, చైనీస్ ప్లాస్టిక్ బొమ్మలు పిల్లలకు సురక్షితం కావని గుర్తించారు. ఆ తర్వాత భారతదేశం 2009లో సగం సంవత్సరం పాటు వాటిపై నిషేధాన్ని అమలు చేసింది. ఈ క్రమంలోనే చైనా నుంచి విషపూరిత బొమ్మల దిగుమతిని తగ్గించడానికి భారతీయ బొమ్మలకు ISI గుర్తును తప్పనిసరి చేసింది. భారతీయ బొమ్మల నాణ్యతను మెరుగుపరచడానికి భారతదేశం బొమ్మల క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ను అమలు చేస్తోంది.

సాంప్రదాయం నుండి ఆధునిక బొమ్మల వరకు

భారతదేశ సంప్రదాయ బొమ్మలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. సహజ చెక్క బొమ్మలు, చెన్నపట్న బొమ్మలు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన తమలపాకు బొమ్మలు భారతీయ సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. వాటిని అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. "భారతదేశంలో ఇంకా శిక్షణ పొందిన బొమ్మల డిజైనర్ల కొరత ఉంది. పరిశ్రమ నాణ్యత, ఆవిష్కరణ, పోటీతత్వంపై మరింత దృష్టి పెట్టాలి" అని ఫన్‌స్కూల్ జనరల్ మేనేజర్ ఫిలిప్ రాయప్పన్ అన్నట్లు ఓ వార్తాపత్రిక తెలిపింది.

"భారతీయ బొమ్మల పరిశ్రమ ఇప్పుడు కొత్త సాంకేతికత, మెరుగైన ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది" అని ఎకనామిక్ టైమ్స్ మైక్రో ప్లాస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ విజేంద్ర బాబు తెలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా, ప్లేగ్రో టాయ్స్ వంటి పెద్ద దేశీయ బ్రాండ్‌లు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దేశంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాయి. "భారతదేశంలో PLI పథకం అమలు చేస్తే, గ్లోబల్ బ్రాండ్లు భారతదేశం నుంచి బొమ్మల కొనుగోలుకు ప్రాధాన్యత పెరుగుతుంది. దీని వల్ల భారతదేశ ఎగుమతులు కొన్ని సంవత్సరాలలోనే 150 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి" అని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Cheapest Flights Tickets: విమాన టిక్కెట్లను చవగ్గా బుక్ చేసుకునే రహస్యాలు ఇవి, మీకు బోలెడంత డబ్బు ఆదా!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget