అన్వేషించండి

Independence Day Features : అభివృద్ధి చెందిన దేశంగా భారత్ - అమృత్ కాల్ తో స్పష్టంగా దేశ భవిష్యత్ లక్ష్యాలు

స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు వచ్చినా భారత్ ను ఇంకా అభివృద్ది చెందుతున దేశంగానే అభివర్ణిస్తూంటారు. కానీ భారత్ ఈ ట్యాగ్ ను వదిలించుకుని.. అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యం పెట్టుకుంది.

 

Independence Day Features :  వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున  ప్రకటించారు. ఇది ఆషామాషీ ప్రకటన కాదు. సంకల్పం.  దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడాన్ని  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది రాజకీయ పార్టీల లక్ష్యం కాదు. దేశ లక్ష్యం.  2047 నాటికి  లక్ష్యాలను సాధించడమే.. టార్గెట్‌గా పెట్టుకున్నారు. 
 
భారత్ ముందు ఉన్న భవిష్యత్ లక్ష్యాలు                           

1. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ 
2.  బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం
3. వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత 
4. ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం 

ప్రపంచంలో ఎక్కువ యువశక్తి ఉన్న దేశం                        
   
ఈ లక్ష్యాలను సాధించాలంటే  వచ్చే పాతికేళ్లలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే ఏ దిశగా అడుగులు వేయాలి.. ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి..? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక విజన్‌ ప్రణాళికను రూపొందించేందుకు దేశంలో మేధావులంతాపనిచేస్తున్నారు.   ప్రస్తుతం ప్రపంచంలో యువత గణనీయంగా ఉన్న దేశం భారత్ ఒకటే.  అమెరికా, ఐరోపాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారు. చివరకు చైనాలో కూడా వయసు పైబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పనిచేయగలిగిన యువ శక్తి మన వద్దే పుష్కలంగా ఉంది. దీనిని ఆధారం చేసుకుని మనం ప్రపంచంలో అగ్ర స్థానంలోకి ఎలా చేరుకోవాలన్నదానిపై గురి పెట్టాలనేది నిపుణుల సూచనలు.  సరైన దిశలో వెళ్తే వచ్చే పాతికేళ్లలో మనం ప్రపంచంలో రెండో అగ్రదేశంగా నిలిచే అవకాశం ఉంది.   ఇది మాటలతో జరగదు. కచ్చితమైన ప్రణాళికతో పనిచేయాల్సి ఉంటుంది.  

పాతికేళ్ల ప్రణాళికలు అమృత్ కాల్‌తో ప్రారంభం                          

వచ్చే 25 సంవత్సరాలలో, భారతదేశం 75 వద్ద నుండి 100 వద్ద భారతదేశం వరకు మార్గనిర్దేశం చేసేందుకు ఆర్థిక వ్యవస్థకు పునాదిని అందించడం కోసం అమృత్ కాల్ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  అమృత్ కాల్  లో  భాగంగా  25 సంవత్సరాల కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేశారు.  భారతీయ పౌరుల జీవితాల మెరుగుదల,  గ్రామీణ , నగరాల మధ్య అభివృద్ధి అంతరాన్ని తగ్గించడం,  ప్రజల జీవితాల్లో ప్రభుత్వ చొరబాట్లను తొలగించడం,  అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.  అన్నీ కలిసిన సంక్షేమంపై సూక్ష్మ ఆర్థిక దృష్టి వృద్ధిపై దృష్టి పెట్టారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు ఫిన్‌టెక్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఎవల్యూషన్, ఎనర్జీ ట్రాన్సిషన్  వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నారు. 

భారత్‌కు ఓ స్పష్టమైన లక్ష్యం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన వందేళ్లల్లా.. ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటిగా మారనుంది. ఇందు కోసం అమృత్ కాల్ ప్రణాళికలు అమలవుతున్నాయి.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NEET-UG Paper Leak: నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
TVK strict announcement: బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
బ్యానర్లు, ఫ్లెక్సీలపై టీవీకే నిషేధం..క్యాడర్‌కు విజయ్ వార్నింగ్- ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి?
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
CM Vijay OSD Astrologer: ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?
ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌! ఆయన్ని విజయ్‌ ఎందుకు OSDగా తీసుకున్నారు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget