అన్వేషించండి

Independence Day Features : అభివృద్ధి చెందిన దేశంగా భారత్ - అమృత్ కాల్ తో స్పష్టంగా దేశ భవిష్యత్ లక్ష్యాలు

స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు వచ్చినా భారత్ ను ఇంకా అభివృద్ది చెందుతున దేశంగానే అభివర్ణిస్తూంటారు. కానీ భారత్ ఈ ట్యాగ్ ను వదిలించుకుని.. అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యం పెట్టుకుంది.

 

Independence Day Features :  వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున  ప్రకటించారు. ఇది ఆషామాషీ ప్రకటన కాదు. సంకల్పం.  దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడాన్ని  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది రాజకీయ పార్టీల లక్ష్యం కాదు. దేశ లక్ష్యం.  2047 నాటికి  లక్ష్యాలను సాధించడమే.. టార్గెట్‌గా పెట్టుకున్నారు. 
 
భారత్ ముందు ఉన్న భవిష్యత్ లక్ష్యాలు                           

1. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ 
2.  బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం
3. వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత 
4. ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం 

ప్రపంచంలో ఎక్కువ యువశక్తి ఉన్న దేశం                        
   
ఈ లక్ష్యాలను సాధించాలంటే  వచ్చే పాతికేళ్లలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే ఏ దిశగా అడుగులు వేయాలి.. ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి..? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక విజన్‌ ప్రణాళికను రూపొందించేందుకు దేశంలో మేధావులంతాపనిచేస్తున్నారు.   ప్రస్తుతం ప్రపంచంలో యువత గణనీయంగా ఉన్న దేశం భారత్ ఒకటే.  అమెరికా, ఐరోపాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారు. చివరకు చైనాలో కూడా వయసు పైబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పనిచేయగలిగిన యువ శక్తి మన వద్దే పుష్కలంగా ఉంది. దీనిని ఆధారం చేసుకుని మనం ప్రపంచంలో అగ్ర స్థానంలోకి ఎలా చేరుకోవాలన్నదానిపై గురి పెట్టాలనేది నిపుణుల సూచనలు.  సరైన దిశలో వెళ్తే వచ్చే పాతికేళ్లలో మనం ప్రపంచంలో రెండో అగ్రదేశంగా నిలిచే అవకాశం ఉంది.   ఇది మాటలతో జరగదు. కచ్చితమైన ప్రణాళికతో పనిచేయాల్సి ఉంటుంది.  

పాతికేళ్ల ప్రణాళికలు అమృత్ కాల్‌తో ప్రారంభం                          

వచ్చే 25 సంవత్సరాలలో, భారతదేశం 75 వద్ద నుండి 100 వద్ద భారతదేశం వరకు మార్గనిర్దేశం చేసేందుకు ఆర్థిక వ్యవస్థకు పునాదిని అందించడం కోసం అమృత్ కాల్ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  అమృత్ కాల్  లో  భాగంగా  25 సంవత్సరాల కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేశారు.  భారతీయ పౌరుల జీవితాల మెరుగుదల,  గ్రామీణ , నగరాల మధ్య అభివృద్ధి అంతరాన్ని తగ్గించడం,  ప్రజల జీవితాల్లో ప్రభుత్వ చొరబాట్లను తొలగించడం,  అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.  అన్నీ కలిసిన సంక్షేమంపై సూక్ష్మ ఆర్థిక దృష్టి వృద్ధిపై దృష్టి పెట్టారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు ఫిన్‌టెక్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఎవల్యూషన్, ఎనర్జీ ట్రాన్సిషన్  వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నారు. 

భారత్‌కు ఓ స్పష్టమైన లక్ష్యం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన వందేళ్లల్లా.. ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటిగా మారనుంది. ఇందు కోసం అమృత్ కాల్ ప్రణాళికలు అమలవుతున్నాయి.     

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget