అన్వేషించండి

Kamal Gupta On POK: మరో 2, 3 ఏళ్లలో భారత్‌లో పీవోకే భాగమవుతుంది: హర్యానా మంత్రి కీలక వ్యాఖ్యలు

Kamal Gupta On POK: రెండు, మూడేళ్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్ లో భాగం అవుతుందని హర్యానా మంత్రి కమల్ గుప్తా వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Kamal Gupta On POK: రానున్న రెండు మూడేళ్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్ - POK భారతదేశంలో భాగం అవుతుందని హర్యానా మంత్రి, భారతీయ జనతా పార్టీ(BJP) సీనియర్ నాయకుడు, డాక్టర్ కమల్ గుప్తా వ్యాఖ్యానించారు. హర్యానాలోని రోహ్ తక్ లో వ్యాపార ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీవోకే భారత్ లో భాగం అవుతుందని ధీమాగా చెప్పారు.

2014 లో తాము బలంగా లేము అని, కానీ ఇప్పుడు దృఢంగా తయారయ్యామని కమల్ గుప్తా అన్నారు. పీవోకేలోని మన భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించిందన్న కమల్ గుప్తా.. అక్కడి ప్రజలు భారత్ లో కలిసేందుకు ఇష్టంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రెండు మూడేళ్లలో పీవోకే భారత్ లో భాగమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలోనే అది జరుగుతుందని కమల్ గుప్తా జోస్యం చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఆర్టికల్ 370ని రద్దు చేశామని కమల్ అన్నారు. ఈ పనులన్నీ చూస్తుంటే పీవోకేలో గొంతులు లేస్తున్నాయని, ముజఫరాబాద్ లో ఆందోళనలు మొదలయ్యాయని హర్యానా కేబినెట్ మంత్రి తెలిపారు. 

ఆర్టికల్ 370ని రద్దు చేశాం:  కమల్ గుప్తా

'2014 కు ముందు మనం బలంగా లేము. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారయ్యాం. పీవోకేలోని మన భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. భారత్ లో చేరాలని అక్కడి నుండి చాలా మంది కోరుతున్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో ఏ క్షణంలో అయినా పీవోకే భారత దేశంలో భాగం అవుతుంది. అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఈ పనులన్నీ చూస్తుంటే పీవోకేలో గొంతులు లేవడంతో పాటు ముజఫరాబాద్ లో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడి ప్రజలు భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారు.' అని కమల్ గుప్తా వ్యాఖ్యానించారు. 

పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు..

భారత్ పొరుగు దేసం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిందని కమల్ గుప్తా తెలిపారు. దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా జనజీవనం హరంగా మారిందని కమల్ గుప్తా పేర్కొన్నారు. ఇంతలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్ ను వీడి భారత్ లో చేరాలని కోరుకుంటున్నారని హర్యానా మంత్రి తెలిపారు. గత నెలలోనే పీవోకే నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారత్ లో చేరాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో జే సింద్ ముత్తాహిదా మహాజ్- JSMM అధ్యక్షుడు షఫీ బర్ఫత్ కూడా ఫిబ్రవరి 14న పాకిస్థాన్  తన దేశం కాదని మరోసారి అన్నట్లు గుర్తు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గోడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget