అన్వేషించండి

E-Passport : ఈ-పాస్​పోర్ట్​కి ఎలా అప్లై చేయాలో తెలుసా? ప్రాసెస్, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే 

E-Passport India : భారత ప్రభుత్వం ఈ-పాస్​పోర్ట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి దీనికి ఎలా అప్లై చేయాలి? లాభాలు ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

E-Passport Guide : విదేశాలకు వెళ్లేవారు పాస్​పోర్ట్​ని ఎక్కువగా వాడుతారు. అయితే ఇండియాలో ఇన్నిరోజులు పాస్​పోర్ట్​ను డిజిటల్ చేయలేదు. పొరుగుదేశాలు ఇప్పటికే ఈ-పాస్​పోర్టులను వినియోగిస్తుండగా.. ఇప్పుడు ఇండియాలో కూడా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ-పాస్​పోర్ట్​ వినియోగంలోకి వస్తే.. ఎయిర్​పోర్ట్​లో ఎంట్రీ ఫాస్ట్​గా ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ డేటా కూడా బయటకు రాదు. బెటర్ సెక్యూరిటీ కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. 

ఈ-పాస్​పోర్ట్ 

ఈ-పాస్​పోర్ట్​ చిన్న గోల్డ్ చిప్​తో వస్తుంది. దీనిలో బయోమెట్రిక్ పద్ధతిలో సమాచారం స్టోర్ చేస్తారు. ఫింగర్ ప్రింట్స్, ఫేస్ స్కాన్, మొదలైన అంశాలన్నీ ఈ చిప్​లో స్టోర్ అయి ఉంటాయి. ఈ పాస్​పోర్ట్​ ఫ్యూచర్​లో స్మార్ట్ ఐడీ కానుంది. 

పాత పాస్​పోర్ట్ వాడుతుంటే.. 

మీరు ఇప్పటికే పాస్​పోర్ట్​ వాడేవారు అయితే వెంటనే దీనిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీకుండే వీలును బట్టి దీనిని మార్చుకోవచ్చు. పాస్​పోర్ట్ ఎక్స్​పైరీ అయిపోతున్నప్పుడు మీరు ఈ-పాస్​పోర్ట్ సేవలు వినియోగించుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో మీరు ఈ-పాస్​పోర్ట్​ కోసం అప్లై చేయవచ్చు. 

ఈ-పాస్​పోర్ట్​ అప్లై చేయాల్సిన విధానం

ముందుగా passportindia.gov.in సైట్​లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు Login క్లిక్ చేయాలి. అక్కడ Apply for Fresh/Reissue అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో మీరు Fresh లేదా Reissue ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు కొత్తగా పాస్​పోర్ట్​కి అప్లై చేసేవారు అయితే  Fresh అని.. పాస్​పోర్ట్ ఉండి.. E-Passport కోసం అప్లై చేసేవారు అయితే Reissue అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 

ఈ ఆప్షన్ తర్వాత  Pay Fee and Book Your Slot అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫీజు పే చేసి.. మీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కన్ఫార్మేషన్ మెసేజ్ లేదా Receiptని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత Passport Seva Kendraకు మీ ఒరిజనల్ డాక్యుమెంట్స్​తో వెళ్లి.. ఫార్మాలిటీలు పూర్తి చేసుకోవాలి. అంతే ఈ ప్రాసెస్ పూర్తి చేస్తే కొన్నిరోజుల్లో వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత పాస్​పోర్ట్ డెలీవరి చేస్తారు.

ఏ ప్రాంతాల్లో దీనిని అప్లై చేసుకోవచ్చంటే.. 

ప్రస్తుతం ఇండియాలో ఈ-పాస్​పోర్ట్ సేవలు కొన్ని సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, నాగపూర్, భుభనేశ్వర్, జమ్మూ, రాంచీ, గోవా, జైపూర్, సూరత్, ఢిల్లీ, సిమ్లా​లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో భారతదేశం అంతటా ఈ సేవలను అమలు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా చేసుకుంది. 

Also Read : భారతీయులు వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లొచ్చట.. అనౌన్స్ చేసిన ఫిలిప్పీన్స్‌, పూర్తి వివరాలు, అర్హతలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
Rahul Gandhi PM Hopes: రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
రాహుల్ ప్రధాని ఆశలకు తెలంగాణ, కర్ణాటకలే కీలక పరీక్ష - కానీ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుందా?
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Tamil Nadu News: ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆలయాల్లో స్మార్ట్‌ఫోన్‌లపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget